Mumbai

  • Home
  • విమానం ఢీకొని ముంబైలో 36 ఫ్లెమింగోలు మృతి..

Mumbai

విమానం ఢీకొని ముంబైలో 36 ఫ్లెమింగోలు మృతి..

May 21,2024 | 13:02

ముంబై : ముంబైలో ఎమిరేట్స్‌ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగోలు చనిపోయాయి. నగరంలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఎమిరేట్స్‌ విమానం ల్యాండ్‌ అయ్యే ముందు ఫ్లెమింగో…

ఎట్టకేలకు ఆ హోర్డింగ్‌ ఓనర్‌ను పట్టుకున్న పోలీసులు.. ఎక్కడ చిక్కాడంటే?!

May 17,2024 | 12:00

ముంబయి : ముంబయిలోని ఘాట్‌కోపర్‌ వద్ద గత మూడు రోజుల క్రితం హోర్డింగ్‌ కుప్పకూలి 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ హోర్డింగ్‌…

హోర్డింగ్‌ కూలిన ఘటనలో మరో ఇద్దరి మృతి

May 17,2024 | 00:42

ముంబయి : ముంబయిలోని ఘాట్‌కోపర్‌ వద్ద హోర్డింగ్‌ కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. శిథిలాలను తొలగిస్తుండగా.. బుధవారం రాత్రి మరో రెండు మృతదేహాలు…

ముంబయిలో ఈదురుగాలులు వాన బీభత్సం – హోర్డింగ్‌ కూలి 14మంది మృతి

May 14,2024 | 10:30

ముంబయి : ముంబయిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఘాట్‌కోపర్‌లో ఘోర విషాదం ఏర్పడింది. ఈదురుగాలుల ధాటికి 100 అడుగుల ఎత్తయిన భారీ ఇనుప హోర్డింగ్‌ కూలి…

ముంబైలో దుమ్ము తుఫాన్‌..

May 14,2024 | 08:17

ఆకస్మిక మార్పులతో స్తంభించిన ట్రాఫిక్‌ ముంబై : ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున దుమ్ము తుఫాన్‌ సంభవించింది. ఆకస్మికంగా ఆకాశం నల్లగా మారిపోవడంతోపాటు, ఈదురుగాలులతో వర్షం…

బిజెపి హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఉంది : ఉద్ధవ్‌ ఠాక్రే

May 11,2024 | 23:55

ముంబయి : ‘ఇండియా’ బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీ అయిన శివసేన (యుబిటి) అధినేత, మహారాష్ట్ర మాజీ సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే బిజెపిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బిజెపి…

ముంబయిలో ఈడి దాడులు.. రూ.73 కోట్ల ఆస్తుల జప్తు

Apr 26,2024 | 09:17

ముంబయి : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పీఎంఎల్‌ఏ నిబంధనల ప్రకారం … పత్రా చాల్‌ కేసుకు సంబంధించి రూ.73.62 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసింది.…

సిఎఎ, ఎన్‌ఆర్‌సి భయంతో పత్రాల కోసం పరుగులు

Apr 12,2024 | 08:07

 ముంబయిలో ముస్లింల అవస్థలు  సాయం అందించేందుకు ఉదారంగా ముందుకొస్తున్న న్యాయవాదులు న్యూఢిల్లీ : సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టం) అమలు, ఎన్‌ఆర్‌సి భయం ముంబయిలో నెలకొంది. మరీ…

Indian Navy : 35మంది సముద్రపు దొంగలను పట్టుకున్న ఇండియన్ నేవీ

Mar 23,2024 | 12:20

ముంబై: సోమాలియా తీరంలో సముద్రపు దొంగలతో భారత యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ కోల్‌కతా ఈ ఉదయం ముంబై తీరం చేరింది. 35 మంది సముద్రపు దొంగలను ముంబై పోలీసులకు…