rajamahendravaram

  • Home
  • ‘తూర్పు’లో రాజకీయ వేడి

rajamahendravaram

‘తూర్పు’లో రాజకీయ వేడి

May 3,2024 | 02:40

వైసిపి, టిడిపి కూటమి విస్తృత ప్రచారం  ఇండియా బ్లాక్‌లో నూతనోత్సాహం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : పోటీలో ఉన్న అభ్యర్థులెవరో తేలడంతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలు మరింత…

వైసిపి అధికారంలోకొస్తే రాష్ట్రం సర్వనాశనం

Apr 20,2024 | 22:48

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  రాష్ట్రాభివృద్ధికి త్రిబుల్‌ ఇంజిన్‌ కావాలి : పురంధేశ్వరి ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : వైసిపి మరోసారి అధికారంలోకొస్తే రాష్ట్రం సర్వ నాశనమేనని…

యాజమాన్యం నిరంకుశ వైఖరిని విడనాడాలి

Apr 17,2024 | 21:48

 ఎపి పేపరుమిల్లు కార్మిక సంఘాల నాయకులు ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమహేంద్రవరంలోని ఎపి పేపర్‌ మిల్‌ యాజమాన్యం మొండి వైఖరి విడనాడి వేతన ఒప్పందం వెంటనే…

టిడిపి కంచుకోటపై వైసిపి పాగా వేసేనా?

Apr 13,2024 | 00:38

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి టిడిపి కంచుకోటపై వైసిపి పాగా వేసేందుకు పావులుకదుపుతోంది. 2014 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్‌స్వీప్‌ చేసిన టిడిపికి అడ్డుకట్ట వేసేందుకు వైసిపి…

దాడిపై దళితుల నిరసన

Apr 8,2024 | 22:30

కోడ్‌ నేపథ్యంలో ధర్నా విరమించాలని కోరిన సిఐ  నిందితుల్లో పదిమందిని అదుపులోకి తీసుకున్నామని ప్రకటన ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ : రాజమహేంద్రవరం రూరల్‌ కడియం మండలం…

దళిత యువకులపై దాడి

Apr 7,2024 | 23:30

-ఇటుక రాళ్లు, గాజు సీసాలతో తెగబడిన పెత్తందారులు -ఐదుగురికి గాయాలు -వారిలో ఒకరి పరిస్థితి విషమం ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి:తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపు సావరంలో…

రాజమండ్రి పరిసరాల్లో ‘1920 భీమునిపట్నం’

Mar 18,2024 | 19:58

కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘1920 భీమునిపట్నం’ చిత్రం నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌. క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం…

సమాజం పట్ల బాధ్యత పెంచుకోవాలి

Feb 12,2024 | 08:10

– గోదావరి బాలోత్సవం ముగింపు సభలో వక్తలు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం :చిన్న వయస్సు నుంచే సమాజం పట్ల బాధ్యతను పెంచుకోవాలని, చదువుతో పాటూ ఆటపాటల్లోనూ రాణించాలని…