Road accident:లారీ ఢీకొని దంపతులు మృతి
ప్రజాశక్తి-మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో దంపతులు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామం సుబ్బారెడ్డి కాలనీకి చెందిన బత్తుల…
ప్రజాశక్తి-మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో దంపతులు మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల గ్రామం సుబ్బారెడ్డి కాలనీకి చెందిన బత్తుల…
47 మందికి పైగా గాయాలు జమ్ము: యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది తీవ్రంగా…
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్య) : రైల్వేకోడూరు మండలం రాఘవరాజుపురం పంచాయతీలో మంగళవారం ఉదయం హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదు…
‘అనంత’లో ఘోర రోడ్డు ప్రమాదం కాబోయే పెళ్లి కొడుకుతోపాటు ఆరుగురు దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబ సభ్యులు ప్రజాశక్తి- గుత్తి (అనంతపురం జిల్లా) : పెళ్లి జరగాల్సిన…
ప్రజాశక్తి-విశాఖ : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఏడి ఫ్లై ఓవర్ పాస్ వద్ద, డ్యూక్ బైక్ అదుపు తప్పి ఓవర్ పాస్ గోడను…
ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి ప్రజాశక్తి-హుకుంపేట : గడుగు పల్లి గ్రామంలోని తాడే పుట్టు జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో…
ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని…
ప్రజాశక్తి-అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ…
తల్లి, కుమారుడికి తీవ్ర గాయాలు ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్ : దైవదర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం ప్రమాదానికి గురైంది. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే…