కదంతొక్కిన కష్ట జీవులు
గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె సక్సెస్ దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన…
గ్రామీణ భారత్ బంద్, పారిశ్రామిక సమ్మె సక్సెస్ దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన రైతులు, కార్మికులు మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొడతామని ప్రతిన జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన…
సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారంనాడు కార్మిక కర్షక లోకం కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, అనేక…
– మోడీ విధానాలపై పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ – రాష్ట్ర వ్యాప్తంగా బైక్, ఆటో ర్యాలీలు – మూడపడిన పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు విశాఖలో…
డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర…
విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల బైక్ ర్యాలీ ప్రజాశక్తి-విశాఖ : నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న దేశవ్యాప్త…
ఎస్కెఎం, సిఐటియు పిలుపునకు వెల్లువెత్తిన మద్దతు న్యూఢిల్లీ : కార్పొరేట్ల లాభాలను పెంచేలా, నిరుద్యోగం పెరిగేలా, పేదల జీవనోపాధులు లాక్కునేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ…
ప్రజాశక్తి-పశ్చిమ గోదావరి జిల్లా : ఆహార భద్రతకి నష్టం కలిగించే మోడీ విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక…
దేశమంతటా భారీ ప్రదర్శనలు కార్పొరేట్ దోపిడీ అంతానికి పోరాటం తీవ్రతరం ఎస్కెఎం అఖిల భారత కన్వెన్షన్ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులపై కార్పొరేట్ దోపిడీని అంతం…