సూర్యాపేటలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఖమ్మం…
సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వివరాలను వెల్లడించారు. ఖమ్మం…
హైదరాబాద్: విదేశాల నుంచి డబ్బు, బంగారం, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. కేటుగాళ్లు రోజు రోజుకు…
థానే : మహారాష్ట్రలో ఓ రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో…
తాడికొండ (గుంటూరు) : తాడికొండ మండలంలో ఆదివారం ఉదయం నుండి సచివాలయ సిబ్బందితోపాటు అంగన్వాడీ సూపర్వైజర్లు కలిసి తాళాలను పగలగొట్టి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. కేంద్రంలోని…
మేడ్చల్ : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్…
శంషాబాద్ : ఓ వ్యక్తి దుబారు నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబట్ట ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ అధికారులు తెలిపిన…
హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుండగా.. కొంతమంది నేతలు ప్రలోభాలకు తెరతీశారు. నోట్లు పంచుతూ ఓట్లడుగుతున్నారు. ఓటర్ల వద్దకు నోట్లకట్టలు చేర్చేందుకు రకరకాల…
సంగారెడ్డి: సంగారెడ్డి రూరల్ పోలీస్టేషన్ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. దీని విలువ…