ఆరు వేసవి రైళ్ల ట్రిప్పులు పొడిగింపు : ద.మ.రైల్వే
తెలంగాణ : ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు…
తెలంగాణ : ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు…
ఎన్నికలలో ఇండియా ఫోరమ్లో గెలిస్తే అమలు చేసే ఆరు హామీలను కేజ్రీవాల్ తరపున ఆయన భార్య సునీత ఈ సభలో ప్రకటించారు. పేదలకు నిరాటంకంగా ఉచిత విద్యుత్,…
-పోలీసుల కాల్పుల్లో డిప్యూటీ కమాండర్తో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి ప్రజాశక్తి-చింతూరు (అల్లూరి జిల్లా) :ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని దండకారణ్య అటవీ ప్రాంతం మళ్లీ తుపాకీ…
న్యూయార్క్ : అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో నౌక ఢీకొట్టడంతో బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో గల్లంతైన ఆరుగురూ మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన…
మధ్యప్రదేశ్ : హోలీ పండుగ వేళ … మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాలేశ్వర్ ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడ్డారు. వారిలో ప్రధాన పూజారి…
రాజస్థాన్ : కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు సజీవదహనమవ్వగా, ఇద్దరు తీవ్రగాయాలపాలైన ఘటన శనివారం సాయంత్రం రాజస్థాన్లోని జైపూర్ పరిధిలో జరిగింది. జైపూర్ పరిధిలో ఉన్న…
అమెరికా : ఇటీవలే అమెరికాలోని శాన్ డియాగో వద్ద ఓ సైనిక హెలికాప్టర్ కూలి ఐదుగురు మెరైన్కోర్ సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో…
– 25 మందికి తీవ్ర గాయాలు ప్రజాశక్తి- కావలి రూరల్ :నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీని మరో లారీ ఢకొీట్టి డివైడర్…
కాన్పూర్ దెహాత్ (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ దెహాత్ జిల్లా సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథ్…