ముగిసిన సీఎల్పీ సమావేశం
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 64మంది ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. సిఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగించాలని సీఎల్పీ…
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి 64మంది ఎమ్మెల్యేలు హాజరైయ్యారు. సిఎం ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్ఠానానికి అప్పగించాలని సీఎల్పీ…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో నూత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్లో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏల…
అల్లుడికి 82308… మామకు 45293 ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో: మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్రావుల మెజార్టీ భారీగా తగ్గింది. గత ఎన్నికల్లో వచ్చిన…
26,214 ఓట్ల మెజార్టీతో జలగంపై గెలుపు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏకైక జనరల్ నియోజకవర్గమైన కొత్తగూడెంలో కాంగ్రెస్ బలపరిచిన సిపిఐ…
ఈ విజయం అమరవీరులకు అంకితం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత : రేవంత్రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి క్యాప్ ఆఫీసు ప్రగతి భవన్ను ఇక…
రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్లో బిజెపి పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక వెల్లువ తీవ్ర ఉత్కంఠ మధ్య ఆదివారం వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో…
పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి 26 ఏళ్ల యశస్వినిరెడ్డి…
హైదరాబాదులోని మొత్తం 29 స్థానాల్లో 17 స్థానాలను బిఆర్ఎస్ గెలుచుకుంది మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి మురళి నాయక్ విజయం 14 మంది మంత్రులలో ఆరుగురు ఓటమి…
తెలంగాణ : తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న వేళ …. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ముందుగా బ్యాలెట్ ఓట్ల…