Vijayawada

  • Home
  • విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్‌

Vijayawada

విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్‌

Jun 18,2024 | 14:20

విజయవాడ : ఎపి డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్‌ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన ఆ కార్యాలయాన్ని పరిశీలించి అంగీకారం తెలిపారు. ఈరోజు ఉదయం…

విజయవాడకు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

Jun 18,2024 | 10:56

అమరావతి : ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్‌పోర్టులో జనసేన…

Protest :శిరోముండనంతో వైసిపి మాజీ కార్పొరేటర్‌ నిరసన

Jun 17,2024 | 22:22

ఎమ్మెల్యే బోండా రాజకీయ కక్షసాధింపుతో భవనాన్ని కూల్చివేయించారని ఆరోపణ ప్రజాశక్తి – విజయవాడ : విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ…

Special Status: ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి – రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌

Jun 16,2024 | 23:39

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం లాంటి విభజన…

బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి.. కాపాడిన వైద్యులు

Jun 16,2024 | 12:31

ప్రజాశక్తి-విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానిక…

నేడు పర్సా శత జయంతి సభ

Jun 14,2024 | 12:39

ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ శత జయంతి సభ ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6గంటలకు జరగనుంది. విజయవాడలోని గవర్నర్ పేట…

Cine Actor పృథ్వీరాజ్‌ కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌

Jun 14,2024 | 10:52

విజయవాడ : భార్యకు మనోవర్తి చెల్లింపు కేసుకు సంబంధించి కోర్టు ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్‌ పై విజయవాడ ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ అరెస్టు…

దుర్గమ్మకు సీఎం చంద్రబాబు మొక్కుల చెల్లింపు

Jun 13,2024 | 21:40

ప్రజాశక్తి -విజయవాడ : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను సిఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని…

జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో ‘ఫిట్జీ’ విద్యార్థి తేజేశ్వర్‌కు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌

Jun 10,2024 | 00:57

ప్రజాశక్తి- ఎడ్యుకేషన్‌ (విజయవాడ) : ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో జెఇఇ అడ్వాన్స్‌డ్‌ 2024 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్‌కు ఆలిండియా 8వ ర్యాంక్‌, ఆంధ్రప్రదేశ్‌కు…