విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్
విజయవాడ : ఎపి డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన ఆ కార్యాలయాన్ని పరిశీలించి అంగీకారం తెలిపారు. ఈరోజు ఉదయం…
విజయవాడ : ఎపి డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ కోసం విజయవాడలో క్యాంపు కార్యాలయం సిద్ధమవుతోంది. మంగళవారం ఆయన ఆ కార్యాలయాన్ని పరిశీలించి అంగీకారం తెలిపారు. ఈరోజు ఉదయం…
అమరావతి : ఎపి ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయవాడకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్టులో జనసేన…
ఎమ్మెల్యే బోండా రాజకీయ కక్షసాధింపుతో భవనాన్ని కూల్చివేయించారని ఆరోపణ ప్రజాశక్తి – విజయవాడ : విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తూ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం లాంటి విభజన…
ప్రజాశక్తి-విజయవాడ : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానిక…
ప్రజాశక్తి-విజయవాడ : సిఐటియు రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ శత జయంతి సభ ఈరోజు(శుక్రవారం) సాయంత్రం 6గంటలకు జరగనుంది. విజయవాడలోని గవర్నర్ పేట…
విజయవాడ : భార్యకు మనోవర్తి చెల్లింపు కేసుకు సంబంధించి కోర్టు ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్ పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు…
ప్రజాశక్తి -విజయవాడ : విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లను సిఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని…
ప్రజాశక్తి- ఎడ్యుకేషన్ (విజయవాడ) : ఆలిండియా ఓపెన్ కేటగిరీలో జెఇఇ అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థి కోడూరు తేజేశ్వర్కు ఆలిండియా 8వ ర్యాంక్, ఆంధ్రప్రదేశ్కు…