Vijayawada

  • Home
  • విజయవాడ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Vijayawada

విజయవాడ జిల్లా కోర్టు వద్ద న్యాయవాదుల నిరసన

Dec 22,2023 | 12:44

విజయవాడ : రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ … బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసస చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు…

అర్ధాకలితో మిడ్డేమీల్స్‌ కార్మికులు

Dec 22,2023 | 11:07

ధరలకనుగుణంగా పెరగని బడ్జెట్‌ అమలుకు నోచుకోని కనీస వేతనం సమస్యల పరిష్కారం కోసం 5న ‘చలో విజయవాడ’ ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : విద్యార్థులకు అన్నంపెట్టి…

విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్తపై న్యాయమూర్తి ఆగ్రహం

Dec 19,2023 | 15:14

అమరావతి: విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణలో శ్రీనివాసరెడ్డికి బదులు వేరొకరిని…

నేటి నుండి విజయవాడలోఅండర్‌-19 జాతీయ బాడ్మింటన్‌ టోర్నీ

Dec 12,2023 | 11:13

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ :  ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు విజయవాడ పటమటలోని సిఆర్‌ఎంసి ఇండోర్‌ స్టేడియంలో అండర్‌-19 (బాలురు, బాలికలు) జాతీయ…

విజయవాడలో ఐటీ దాడులు

Dec 9,2023 | 15:19

విజయవాడ : విజయవాడలో రెండు రోజులుగా ఐటీ దాడులు జరుగుతున్నాయి.  బంగారం అక్రమ రవాణా, పన్ను ఎగవేతలు జరిగాయని గుర్తించినట్లు సమాచారం. దీంతో అధికారులు బృందాలుగా విడిపోయి…

కమ్యూనిస్టులు బలపడాలి : సిపిఎం ప్రజాప్రణాళిక సమాలోచనలో మేధావులు, విద్యావేత్తల అభిప్రాయం

Dec 9,2023 | 08:30

అసమానతలు లేని అభివృద్ధి కోసం కృషి : శ్రీనివాసరావు అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో ప్రజలకు అందాలి : కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: దేశంలోనూ, రాష్ట్రంలోనూ…

ప్రజా ఉద్యమ ఫలితంగా నీటి మీటర్ల తొలగింపు

Dec 8,2023 | 17:55

ప్రజాశక్తి-విజయవాడ : ప్రజా ఉద్యమ ఫలితంగా విజయవాడలో ఏర్పాటు చేసిన నీటి మీటర్లను నగరపాలక సంస్థ తొలగించింది. 24 గంటల నీటి సరఫరా పేరుతో మధురానగర్, పసుపు…

10న మహాసభను జయప్రదం చేయండి

Dec 8,2023 | 00:23

 వినుకొండ: నియోజవర్గంలోని ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు, వినుకొండ పుర పాలక సంఘం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యో గులను గురువారం జేఏసీ అమరావతి, పల్నాడు…

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు ఇచ్చే నివాళి : సిపియం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 6,2023 | 11:46

ప్రజాశక్తి-విజయవాడ : రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…