Vijayawada

  • Home
  • డిస్నీల్యాండ్‌లో పేదలకు ఇళ్లస్థలాలివ్వాలి : సిహెచ్‌ బాబూరావు

Vijayawada

డిస్నీల్యాండ్‌లో పేదలకు ఇళ్లస్థలాలివ్వాలి : సిహెచ్‌ బాబూరావు

Mar 3,2024 | 15:06

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : డిస్నీలాండ్‌ స్థలంలో కబేళ ఏర్పాటు నిలిపివేసి, ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు…

‘మార్పు కోసం సిపిఎం’ ఇంటింటి ప్రచారం ప్రారంభం

Mar 1,2024 | 16:09

ప్రజాశక్తి-విజయవాడ : ‘మార్పు కోసం సిపిఎం’ అనే నినాదంతో సిపిఎం సెంట్రల్ సిటీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఇంటింటి…

బుక్‌ మై దర్శన్‌తో యాత్రికులకు బంపరాఫర్‌

Feb 29,2024 | 14:53

విజయవాడ : ఏపీ టూరిజం , బుక్‌ మై దర్శన్‌ ఆధ్వర్యంలో నూతన టూరిజం బస్సులు ప్రారంభించినట్లు బుక్‌ మై దర్శన్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ ఆలీ తెలిపారు.…

భవన నిర్మాణ కార్మికురాలి కుటుంబానికి పరిహారం అందజేత

Feb 27,2024 | 16:37

ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌ నగర్‌ : అజిత్‌సింగ్‌ నగర్‌లోని నందమూరి నగర్‌లో విద్యుత్‌ షాక్‌తో భవన నిర్మాణ కార్మికురాలి మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ విషయం తెలుసుకన్న సిపిఎం…

అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచండి : సిహెచ్‌.బాబూరావు

Feb 27,2024 | 11:37

విజయవాడ : విజయవాడ అభివృద్ధి కోసం కమ్యూనిస్టులను బలపరచాలని, వామపక్షాలను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో ఆరవ…

6వరోజు ‘సిపిఎం జన శంఖారావం’

Feb 27,2024 | 11:44

విజయవాడ : విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఆరో రోజు పాదయాత్ర విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 24వ డివిజన్‌ పాత గిరిపురంలో మంగళవారం కొనసాగుతోంది. సిపిఎం…

5వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర

Feb 26,2024 | 11:20

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం’ ఐదో రోజు పాదయాత్ర విజయవాడలోని 31వ డివిజన్‌ దేవినగర్‌లో సోమవారం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో…

దేశం కోసం, రాష్ట్రం కోసం ఉమ్మడిపోరు : సిహెచ్‌.బాబూరావు

Feb 25,2024 | 15:48

ప్రజల తరుపున పోరాడే వ్యక్తినే అసెంబ్లీకి పంపించాలి  నాల్గోవ రోజు ‘సిపిఎం జన శంఖారావం’ పాదయాత్ర ప్రజాశక్తి -అజిత్‌ సింగ్‌ నగర్‌ : ప్రజల తరుపున పోరాడే…

3వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’

Feb 24,2024 | 11:18

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ మూడో రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర…