Vijayawada

  • Home
  • విజయవాడ దిగ్బంధనం

Vijayawada

విజయవాడ దిగ్బంధనం

Jan 22,2024 | 08:05

అంగన్‌వాడీలపై రాష్ట్రవ్యాప్త నిర్బంధం ‘జగనన్నకు చెబుదాం’కు రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు పలు జిల్లాల్లోతొలగింపు ప్రకటనలు సిపిఎం రాష్ట్ర కార్యాలయం వద్ద బాబురావు అరెస్ట్‌ నిరవధిక దీక్షా శిబిరం…

విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

Jan 21,2024 | 09:02

విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే విజయ­వాడ డివిజన్‌లో చేపట్టనున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లు పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసి, కొన్ని…

ఇది చారిత్రాత్మకమైన ఘట్టం.. సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేం..

Jan 20,2024 | 07:52

విజయవాడ: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ మంత్రులు ప్రసంగించారు. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి…

విజయవాడకు భారీగా తరలివచ్చిన ప్రజలు 

Jan 19,2024 | 17:26

ప్రజాశక్తి-విజయవాడ : అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి ప్రజలు భారీ ఎత్తున విజయవాడకు తరలివచ్చారు.  శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి …

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

బిజెపి ఓటమితోనే రాజ్యాంగ పరిరక్షణ

Jan 12,2024 | 21:45

-మద్దతు పార్టీలకూ గుణపాఠం చెప్పాలి – భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక పిలుపు – సదస్సులో గళమెత్తిన పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు ప్రజాశక్తి…

‘మోడీ, షా హటావో దేశ్ బచావో’ సదస్సు(లైవ్)

Jan 12,2024 | 16:26

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సిద్దార్థ ఆడిటోరియంలో భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో  ‘మోడీ, షా హటావో దేశ్ బచావో’ సదస్సు ప్రారంభమైంది.  కేంద్ర ప్రభుత్వం…

కేశినేని నానికి విజయవాడ

Jan 12,2024 | 09:33

వైసిపి మూడో విడత జాబితా విడుదల ఆరు ఎంపి, 15 మంది ఎమ్యెల్యే అభ్యర్థుల ఖరారు మల్లాది విష్ణుకు మొండిచేయి పెనమలూరుకు జోగి రమేష్‌ ప్రజాశక్తి –…

 ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు : సిఇఒ రాజీవ్‌కుమార్‌

Jan 11,2024 | 06:59

రాష్ట్రంలో 4.07 కోట్ల ఓటర్లు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువా రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే క్రిమినల్‌ కేసులు ప్రజాశక్తి – అమరావతి…