Vijayawada

  • Home
  • విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

Vijayawada

విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి : సిహెచ్‌.బాబూరావు

Feb 23,2024 | 11:08

విజయవాడ : ” విజయవాడలో సిపిఎంను గెలిపించండి.. ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి ” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం విజయవాడ…

‘ సిపిఎం జన శంఖారావం ‘ ప్రారంభం

Feb 22,2024 | 10:07

విజయవాడ : ‘ సిపిఎం జన శంఖారావం ‘ విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.…

నేటి నుండి సెంట్రల్లో ‘సిపిఎం జన శంఖారావం’

Feb 22,2024 | 10:06

విజయవాడ : విజయవాడ పాయకాపురం ప్రకాష్‌నగర్‌ సెంటర్‌లో గురువారం ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభమవుతుంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో…

బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని ఓడించాల్సిందే : వి.శ్రీనివాసరావు

Feb 22,2024 | 13:35

విజయవాడ : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపితో పొత్తు పెట్టుకున్న టిడిపి-వైసిపి-జనసేన కూటమిని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం…

రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..? : వి.శ్రీనివాసరావు

Feb 20,2024 | 14:08

విజయవాడ : ” మీలో మీరు మడతపెట్టుకోవడం కాదు.. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని మడతపెట్టే దమ్ము టిడిపి-జనసేన, వైసిపిలకు ఉందా..?” అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…

ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేయాలి.. సిపిఎం 24 గంటలు నిరసన దీక్ష

Feb 18,2024 | 15:16

ప్రజాశక్తి-అజిత్‌ సింగ్‌ నగర్‌ : వాంబే కాలనీ 60 డివిజన్‌ వాసులకు డిస్నీలాండ్‌ స్థలంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలి డిస్నీలాండ్లో కబేలా ఏర్పాటు చేయడాన్ని నిలిపి వేయాలని,…

‘చంద్రబాబు’కి రక్తాభిషేకం

Feb 18,2024 | 12:42

బుద్దా వెంకన్న స్వామి భక్తి ప్రదర్శన  ప్రజాశక్తి-వన్ టౌన్ : తనకు టికెట్ ఇవ్వకపోయినా సిబిఎన్ జిందాబాద్ అనే అంటానని టిడిపి నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు.…

విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Feb 13,2024 | 08:48

విద్యుత్‌ స్ట్రగుల్‌ కమిటి మహాధర్నాలో ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్‌రంగంలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని…

అలరించిన ‘గదా యుద్ధ’ నాటకం

Feb 8,2024 | 09:59

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : గదాయుద్ధ (దుర్యోధన వధ) నాటకం విశేషంగా అలరించింది. భారత ప్రభుత్వ సాంస్కతిక శాఖ, సాంస్కతిక శాఖ అనుబంధ సంస్థ నేషనల్‌…