ఢిల్లీలో 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
ఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీలో సాధారణం కంటే 3.8 డిగ్రీలు ఎక్కువగా 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. సాపేక్ష…
ఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీలో సాధారణం కంటే 3.8 డిగ్రీలు ఎక్కువగా 11.4 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. సాపేక్ష…
న్యూఢిల్లీ : ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కోల్డ్ వేవ్ అలర్ట్ ఇచ్చింది. జమ్ము కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలో డిసెంబర్ 30…
అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. తీవ్ర అల్పపీడనం వల్ల మరో 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని,…
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం సముద్ర మట్టం నుండి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ…
ప్రజాశక్తి – యంత్రాంగం : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమై మబ్బులు పట్టింది. ఉత్తర కోస్తాలో పలు చోట్ల…
అమరావతి : దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా … నేడు, రేపు, ఎల్లుండు మూడురోజులపాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో…
‘తక్కువ’గా గాలి నాణ్యత ఢిల్లీ: ఢిల్లీలో ఆదివారం కనిష్ట ఉష్ణోగ్రత సీజన్ సగటు కంటే మూడు పాయింట్లు తక్కువగా 4.9 ° సెల్సియస్కు చేరిందని వాతావరణ కార్యాలయం…
ఢిల్లీ: శనివారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 8 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరపడిందని వాతావరణ కార్యాలయం తెలిపింది. గురువారం నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 4.5°…
ప్రజాశక్తి-అమరావతి: దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇది డిసెంబర్ 15 నాటికి అల్పపీడనంగా…