జ్యోతి సురేఖ బృందానికి స్వర్ణం
సియోల్(కొరియా): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం…
సియోల్(కొరియా): ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2లో భారత ఆర్చర్లు సత్తా చాటుతున్నారు. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ బృందం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. శనివారం…
భువనేశ్వర్ : జూన్ 6న కువైట్తో జరిగే ఫుట్ బాల్ ప్రపంచ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్కు భారత్ 27 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. గాయాల కారణంగా…
టి20 ప్రపంచకప్కు జట్టును ప్రకటించిన బిసిసిఐ ముంబయి: వెస్టిండీస్-అమెరికా వేదికగా జూన్లో జరగనున్న ఐసిసి టి20 ప్రపంచ కప్కు భారత జట్టు సిద్ధమైంది. భారత క్రికెట్ కంట్రోల్…
యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి సమయం దగ్గరపడుతుండటంతో ఆయా దేశాలు తమ జట్లను…
టి20 ప్రపంచకప్కు తుది జట్టుకు కసరత్తు న్యూఢిల్లీ: న్యూయార్క్, వెస్టిండీస్ వేదికలుగా ఈ ఏడాది జరిగే టి20 ప్రపంచప్కు భారతజట్టు ప్రకటన వాయిదాపడింది. అరుణ్జైట్లీ స్టేడియంలో ఢిల్లీ-కోల్కతా…
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. సాధారణంగా జట్టును కెప్టెన్,…
2024 టీ20 ప్రపంచకప్కు ఆమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. టోర్నమెంట్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ ఛానెల్ స్టార్…
టీ20 ప్రపంచకప్ 2024 సిరీస్ జూన్ 1 నుంచి జూన్ 29వరకు జరగనుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న ఈ సిరీస్లో 20 జట్లు తలపడుతున్నాయి. కాగా…
అమెరికా- వెస్టిండీస్ వేదికలగా జూన్ 1న టీ20 వరల్డ్కప్-2024 మొదలు కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను మే1 లోపు ప్రకటించాలని…