విజయవాడ : ఎన్నికల ప్రచారానికిగాను బుధవారం విజయవాడకు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విచ్చేశారు. గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న సీతారాం ఏచూరికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ,రాష్ట్ర కమిటీ సభ్యులు డి.కాశీనాథ్, జె.జై రామ్లు కలిసి స్వాగతం పలికారు.