ఓటుకు ముడుపులు తీసుకుంటే బోనెక్కాల్సిందే !
అవినీతికి పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణలేవీ ఉండవ్ 1998 జెఎంఎం ముడుపుల కేసులో మెజార్టీ తీర్పును కొట్టేస్తూ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…
అవినీతికి పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక రక్షణలేవీ ఉండవ్ 1998 జెఎంఎం ముడుపుల కేసులో మెజార్టీ తీర్పును కొట్టేస్తూ స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…
ఏడాదిలో 23 వేల ఎకరాల్లో పెరిగిన సాగు ధర నిలకడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండగా నిలబడాలంటున్న రైతులు ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆయిల్పామ్ సాగు…
పడిపోయిన ఆదాయ, వినిమయం అయినా వృద్థి గణంకాల ఉరకలు..? న్యూఢిల్లీ : మోడీ సర్కార్ విడుదల చేసిన జిడిపి గణంకాలకు వాస్తవ అంశాలకు అమాంతం పొంతన లేకుండా…
పిపిపి కిందికి ఇన్నర్, అవుటర్ హార్బర్ల్లో 20 బెర్తులు రిజర్వు ఆదాయం డిపాజిట్లలో నిబంధనల ఉల్లంఘన ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన…
లేటరల్ ఎంట్రీ పేరిట 25 మంది నియామకం మోడీ సర్కారు గ్రీన్సిగ్నల్ విధాన నిర్ణయాలలో వారిదే కీలక పాత్ర న్యూఢిల్లీ : ‘ప్రైవేటు’ పేరు వింటేనే పాలకుల…
అంచనాలకు మించి అందజేత 11 మాసాల్లోనే రూ.51,556 కోట్లు న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ప్రయివేటు శక్తులకు తెగనమ్మడానికి ఎప్పుడూ ఆసక్తి చూపే బిజెపి…
భూటాన్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా అట్టడుగున భారత్ న్యూఢిల్లీ : ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా 2023లో పనితీరు…
కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు పన్ను పరిధిలోకి మరిన్ని సంస్థలను తేవడమే లక్ష్యం కరెంటు కనెక్షన్ ఉన్న పాన్ షాపులను కూడా వదలని వైనం ఇళ్లలో…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : రాష్ట్ర ఆర్థిక లోటు 1.31 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. భారీగా పెరిగిపోతున్న లోటు ఆర్థికశాఖకు ఆందోళనకరంగా మారిపోతోంది.…