పాత డేటాకు మతం రంగులు..
– పిఎం-ఇఎసి నివేదికపై నిపుణులు, మేధావులు – 1950 నుంచి అన్ని మతాల జనాభా పెరిగింది – మైనారిటీల జనాభానే పెరిగిందన్న వాదన సరికాదు -ఎన్నికల ముందే…
– పిఎం-ఇఎసి నివేదికపై నిపుణులు, మేధావులు – 1950 నుంచి అన్ని మతాల జనాభా పెరిగింది – మైనారిటీల జనాభానే పెరిగిందన్న వాదన సరికాదు -ఎన్నికల ముందే…
థర్మల్ ప్లాంట్లను పట్టించుకోని కేంద్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం హడావుడి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రానున్న రోజుల్లో దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. కేంద్రప్రభుత్వం థర్మల్…
-పాలకపక్షంపై ఈగ వాలనివ్వదు – ఇసి పనితీరుపై సడలుతున్న విశ్వాసం – ఇ-మెయిల్కూ స్పందన ఉండదు న్యూఢిల్లీ : ఎన్నికల కమిషన్ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎన్నికల…
– వాడవాడలా సిపిఎం అభ్యర్థుల ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం :పేదలు.. మహిళలు.. యువత.. అన్నదాతల అభ్యున్నతి వామపక్ష అభ్యర్థుల గెలుపుతోనే సాధ్యమని, మానవత్వంలేని బిజెపి, టిడిపి, జనసేన, వైసిపిలను…
– భారీగా పెరుగుతున్న వలసలు – 2017-22 మధ్య ఇతరదేశాలకు వెళ్లినవారు 30వేల మందికి పైనే -భారీ మొత్తంలో తరలి వెళ్తున్న దేశ సంపద – ఉత్పత్తి,…
ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని, దానికి అమెరికా అందిస్తున్న ఆర్థిక, సైనిక అండదండలను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున్న విద్యార్థుల నిరసనలు తెలియజేయడానికి…
సెన్సెక్స్ 1060 పాయింట్లు పతనం ముంబయి : దలాల్ స్ట్రీట్ను ఎన్నికల భయం పట్టుకుంది. ఫలితాలు బిజెపికి ఊహించిన విధంగా అనుకూలంగా ఉండవన్న అనుమానాలు మార్కెట్ను అతలాకుతలం…
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో శత కోటీశ్వరులు ఉన్నారేమో కానీ నియోజకవర్గాలు మాత్రం పేదరికంలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. పలు ఉత్పత్తుల్లో ఎపి…
అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై పందేల హోరు దెందులూరు, ఉండి వంటి స్థానాల్లో పోరు రసవత్తరం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న…