యువతకు ప్యాకేజీ హుళక్కేనా ?
కటాఫ్ డేట్ విషయంలో బాధితుల ఆవేదన మూడేళ్లు దాటితే రీనోటిఫికేషన్ నిబంధనకు తూట్లు నిరాశ, నిస్పృహలలో పోలవరం నిర్వాసిత యువత ప్రజాశక్తి- విఅర్.పురం (అల్లూరి సీతారామరాజు జిల్లా)…
కటాఫ్ డేట్ విషయంలో బాధితుల ఆవేదన మూడేళ్లు దాటితే రీనోటిఫికేషన్ నిబంధనకు తూట్లు నిరాశ, నిస్పృహలలో పోలవరం నిర్వాసిత యువత ప్రజాశక్తి- విఅర్.పురం (అల్లూరి సీతారామరాజు జిల్లా)…
ముస్లిం ఆవాసాలు, ఆస్తులు లక్ష్యంగా విధ్వంసం ప్రార్థనా స్థలాలనూ వదలని పాలకులు బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రహసనంగా మారిన కూల్చివేతలు దేశీయ, అంతర్జాతీయ చట్టాలు బేఖాతరు :…
ఉప సభాపతి లేకుండానే సమావేశాల నిర్వహణ చర్చలు, సంప్రదింపులకు దక్కని చోటు పౌర సమాజ గ్రూపుల ఛార్జిషీట్ న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలు,…
కొండలా పెరుగుతున్న రుణాలు రాష్ట్రాలపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం సామాన్యులకు శాపంగా మారిన ప్రభుత్వ విధానాలు న్యూఢిల్లీ : భారత్పై రుణభారం కొండలా పెరిగిపోతోందని అంతర్జాతీయ ద్రవ్య…
ముదురుతున్న నిరంకుశ పోకడలు ప్రజాస్వామ్య సదస్సులో వక్తలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ దేశ సమాఖ్య వ్యవస్థకే ముప్పు అని ప్రజాస్వామ్య సదస్సులో…
చింతలపూడి ఎత్తిపోతల కాల్వగట్టుపై యథేచ్ఛగా తవ్వకాలు కొండలు, గుట్టలు సైతం మాయం పట్టించుకోని అధికారులు స్థానిక అవసరాలకు తవ్వితే కేసులు లబోదిబోమంటున్న ప్రజలు ప్రజాశక్తి – టి.నరసాపురం…
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధిసహకార సంఘాలు ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా అధికార పార్టీకి చెందిన నాయకులతోనే త్రీ మేన్ కమిటీలు…
గుంభనంగా టిడిపి, జనసేన నేతలు త్వరలో మైనార్టీలతో టిడిపి ప్రత్యేక సమావేశం ఎన్డిఎలో టిడిపి చేరిక లాంఛనమే ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల…
విశాఖ రైల్వే జోన్పై బిజెపి కుంటిసాకులు కేటాయించిన స్థలం అనువుగా లేదని తాజాగా మరో అబద్ధం జోన్ నిధుల మళ్లింపులో కేంద్రం : రైల్వే ఉన్నతాధికారులు ప్రజాశక్తి…