తెలంగాణ బిజెపి నేతకు టిడిపి బాపట్ల ఎంపి టికెట్
దేవినేని ఉమా, కళా వెంకట్రావుకు మొండిచెయ్యి మూడో జాబితా విడుదల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణకు చెందిన బిజెపి నేత టి. కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుండి…
గాజాలో దాడులు ఉధృతం వారంలో 10 మంది వాలంటీర్లు మృతి సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు : ప్రపంచ బ్యాంక్ గాజా సిటీ : పాలస్తీనా భూభాగానికి…
క్విడ్ప్రోకో ఆధారాలు ధ్వంసం సమాచారం ఉంటే అనుమానం ఎందుకు ? సమాచారమే లేకపోతే సమయం కోరడం దేనికి ? మాజీ ఎన్నికల కమిషనర్ లవాసా ప్రశ్నల వర్షం…
నాన్ ఎలక్టోరల్ బాండ్లలోనూ 65 శాతం కైవసం పదేళ్లలో ఏకంగా రూ.5000 కోట్ల నిధులు దర్యాప్తు సంస్థల సోదాల ఫలితమే అంటున్న విశ్లేషకులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి బ్యాంకర్లు తయారుచేసిన రుణ ప్రణాళికలో వ్యవసాయ అనుబంధ రంగాలకు కోతలు పడ్డాయి. దీనిని శుక్రవారం…
తిరుపతిలో నిరసన గళం టికెట్ కేటాయించకపోతే రెబల్గా పోటీ చేస్తామని హెచ్చరికలు నరసరావుపేట మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్మహత్యాయత్నం ప్రజాశక్తి – యంత్రాంగం :…
మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళన ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై మైనార్టీ ప్రజానీకంలో తీవ్ర…
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మొక్కజొన్నకు నష్టం ఏలూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి ప్రజాశక్తి- యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు…
గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో ప్రత్యేకహోదా, విభజన హామీలు, పోలవరం, విశాఖ ఉక్కు తదితర కీలక సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ…