నాయకులు

  • Home
  • మాగుంటను కలిసిన టిడిపి నాయకులు

నాయకులు

మాగుంటను కలిసిన టిడిపి నాయకులు

Jun 12,2024 | 00:21

ప్రజాశక్తి-కొనకనమిట్ల: ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డిని టిడిపి కొనకనమిట్ల మండల నాయకు లు మంగళవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు…

ఘనంగా సిఐటియు ఆవిర్భావ వేడుకలు

May 31,2024 | 00:01

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:సమ సమాజం నిర్మాణమే సిఐటియు లక్ష్యమని సిఐటియు అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. గురువారం సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండలంలోని…

లూఠీదారులను సాగనంపండి

May 8,2024 | 00:27

ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, అనంతగిరి, అరకులోయ, ముంచంగి పుట్టు విలేకరులు ఏజెన్సీని లూఠీ చేస్తున్న బిజెపిని, దాని పొత్తు, తొత్తు పార్టీలను ఈ ఎన్నికల్లో ఓడించాలని…

ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలి : సిపిఎం

Feb 21,2024 | 23:46

ప్రజాశక్తి.చింతపల్లి:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని సిపిఎం నేత చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు…

కారిడార్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలి

Feb 10,2024 | 23:44

ప్రజాశక్తి -నక్కపల్లి:వైజాగ్‌ – చెన్నై ఇండిస్టీల్‌ కారిడార్‌ నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు, నిర్వాసితులు, నాయకులు డిమాండ్‌ చేశారు.…

టిడిపి హయాంలోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి

Feb 8,2024 | 23:56

ప్రజాశక్తి-చింతపల్లి:మండలంలో గురువారం టిడిపి ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుల్లి సుబ్బారావు ఆధ్వర్యాన కొమ్మంగి, ఎర్రబొమ్మలు, లంబసింగి, తాజంగి పంచాయతీలోని పలు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తుకు…

షోకాజ్‌ నోటీసుల దగ్ధం

Jan 9,2024 | 00:47

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెల 20 నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు…

మధ్యాహ్న’ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి

Jan 7,2024 | 00:12

ప్రజాశక్తి-హుకుంపేట:మిడ్‌ డే మీల్స్‌ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ నేత, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, కిల్లో రామారావు, మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌…

వాడవాడలా కొవ్వొత్తుల ప్రదర్శనలు

Dec 25,2023 | 00:23

  ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపడుతున్న సమ్మె ఉధృతంగా మారుతోంది. గత ఎన్నికల్లో సిఎం జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంగన్‌వాడీలు…