సిఐటియు ఉద్యమాల్లో కూన కీలకపాత్ర
మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ సత్యనారాయణ, పార్వతి దంపతులకు సత్కారం ప్రజాశక్తి -మాధవధార : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రయివేటుపరంగా కాకుండా, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ…
మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ సత్యనారాయణ, పార్వతి దంపతులకు సత్కారం ప్రజాశక్తి -మాధవధార : విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ప్రయివేటుపరంగా కాకుండా, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ…
4న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం ప్రజాశక్తి- సీతమ్మధార : కార్మికుల సమస్యలు, హక్కులపై పోరాటంలోనే కాదు, సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సిఐటియు ముందువరుసలో…
ప్రజాశక్తి-మార్కాపురం: ‘సిఐటియు’ కార్మికుల హక్కుల పోరాట సారథి అని సిఐటియు జిల్లా కార్యదర్శి డికెఎం రఫీ పేర్కొన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు 54వ…
పిడుగురాళ్ల: మున్సిపల్ కార్మికుల 16 రోజుల సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్ కార్మి కులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెం టనే జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరుతూ…
వినుకొండ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చుకొని అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేసి సమ్మె చేస్తుంటే వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ మహిళల పట్ల…
సత్తెనపల్లిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద శిబిరంలో మాట్లాడుతున్న కె. ఉమామహేశ్వరరావు సత్తెనపల్లి: పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోనందుకే సమ్మెకు దిగాల్సి వచ్చిందని,…
పల్నాడు జిల్లా: పురుషులతో పాటు అన్ని రంగా ల్లోను మహిళలు రాణిస్తున్నప్పటికీ వారిపై ఇంకా వివక్ష పోలేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్ అన్నారు.…
మున్సిపల్ మేనేజర్కు నోటీస్ అందజేస్తున్న సిఐటియు నాయకులు మాచర్ల్ల: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, కార్మికుల…
ప్రజాశక్తి-చీమకుర్తి : కార్మిక హక్కులు కాపాడుకోవాలంటే ఐక్య పోరాటాలతోనే సాధ్యమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ పేర్కొన్నారు. స్థానిక దాచూరిరామిరెడ్డి భవనంలో శ్రామిక మహిళా సమస్యలు-ప్రభుత్వ…