ఇద్దరు ఐఎఎస్లకు జైలుశిక్ష
ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. డిసెంబరు 8లోగా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఉన్నత…
ప్రజాశక్తి-అమరావతి : కోర్టు ధిక్కరణ కేసులో ఇద్దరు ఐఎఎస్ అధికారులకు హైకోర్టు జైలుశిక్ష విధించింది. డిసెంబరు 8లోగా హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వద్ద లొంగిపోవాలని ఆదేశించింది. ఉన్నత…
ప్రజాశక్తి-అమరావతి : మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు…
అమరావతి: ఏపీలో ఎస్ఐ నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. ఎస్ఐ అభ్యర్థులకు…
విశాఖ : విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ చేరింది. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్బాయ్…
అమరావతి : ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి … టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 29కి వాయిదా పడింది. కేసులో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక అవకతవ కలకు పాల్పడుతోందని, ఈ అక్రమాలపై సిబిఐతో విచారణ జరపాలని వైసిపి…
ప్రజాశక్తి-అమరావతి : వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు,…