అనుమతుల తర్వాతే ఇసుక తవ్వకాలు
హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : పర్యావరణ అనుమతులు, ఎన్ఒసి లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇసుక తవ్వకాలపై…
హైకోర్టుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : పర్యావరణ అనుమతులు, ఎన్ఒసి లేకుండా రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతించబోమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇసుక తవ్వకాలపై…
– ఈనెల 8కి విచారణ వాయిదా ప్రజాశక్తి-అమరావతివిశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటు నిమిత్తం అనువైన ప్రదేశాలు గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఓను సవాల్ చేస్తూ హైకోర్టులో…
ప్రజాశక్తి-అమరావతి: రాయలసీమ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎంఈడీ కళాశాలలకు గుర్తింపు ఇవ్వలేదని గతంలో కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి.…
అమరావతి: ఏపీలో ఎస్సై నియామక ప్రక్రియలో సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎత్తు…
పిటిషనర్కు రూ.50 వేలు జరిమానా ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణపై టిడిపి నేత వలవల మల్లికార్జునరావు దాఖలు చేసిన…
ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మాణాల నిలుపుదల ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. పర్యాటకశాఖ రిసార్ట్ పునరుద్ధరణ పనులను, నిర్మాణాలు ఉల్లంఘనకు పాల్పడిందీ లేనిదీ పరిశీలించే నిమిత్తం…
ప్రజాశక్తి-అమరావతి : ధవదేశ్వరం వద్ద గోదావరి నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేయరాదని హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తామిచ్చిన స్టే ఆదేశాల్ని…
అమరావతి: ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంపై జర్నలిస్ట్ కట్టెపోగు వెంకటయ్య వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున న్యాయవాదులు ఉమేశ్ చంద్ర, నర్రా…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలోని రుషికొండపై అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్నారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి…