AP High Court

  • Home
  • మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

AP High Court

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

Jan 12,2024 | 15:10

అమరావతి: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.…

నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌లు.. హైకోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే

Jan 12,2024 | 14:48

అమరావతి: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ లు ఏర్పాటు అయ్యాయంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

అంగన్‌వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

Jan 11,2024 | 08:24

ప్రజాశక్తి-అమరావతి : అంగన్‌వాడీల సమ్మె వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22కు విచారణను వాయిదా వేస్తున్నట్లు…

బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లు ఖరారు చేయొద్దు

Jan 11,2024 | 08:18

 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ప్రజాశక్తి-అమరావతి : విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం, శ్రీకాకుళం జిల్లా గార మండలం పరిధుల్లో బీచ్‌ శాండ్‌ తవ్వకాల టెండర్లను ఖరారు చేయొద్దని హైకోర్టు…

అసైన్డ్‌ భూములకూ పరిహారం, నష్టపరిహారం చెల్లించాలి- హైకోర్టు కీలక తీర్పు

Jan 6,2024 | 21:48

ప్రజాశక్తి, అమరావతిప్రభుత్వం నుంచి అసైన్మెంట్‌ కింద డికెటి పట్టాలు పొంది భూములు సాగు చేసుకుంటున్న రైతులు పరిహారంతో పాటు నష్ట పరిహారానికి కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు…

అమల్లో ఇంకా పాత జోనల్‌ రూల్సే. 

Jan 4,2024 | 08:44

  హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా గతంలోని పాత జోనల్‌ రూల్సే అమల్లో ఉన్నాయని హైకోర్టుకు…

కోర్టు బిల్డింగ్స్‌ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి : హైకోర్టు

Jan 4,2024 | 08:32

  ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల…

ప్రైవేట్‌ పాఠశాలలకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

Dec 28,2023 | 16:12

అమరావతి : ఏపీలో ప్రైవేట్‌ పాఠశాలలకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాలపరిమితి 8 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3…

ఆయేషా మీరా హత్య కేసు.. సీబీఐకి హైకోర్టు నోటీసులు

Dec 27,2023 | 12:15

ప్రజాశక్తి-అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐకి నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.. ఇప్పటి వరకు…