AP High Court

  • Home
  • శిరోముండనంపై తీర్పును రద్దు చేయాలని పిల్‌

AP High Court

శిరోముండనంపై తీర్పును రద్దు చేయాలని పిల్‌

Apr 22,2024 | 22:54

ప్రజాశక్తి-అమరావతి : దళిత యవకుల శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9…

టిడిపి అభ్యర్థులపై కేసుల వివరాలు అందజేత

Apr 17,2024 | 00:01

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలోని వివిధ పోలీస్‌ స్టేషన్లలో టిడిపి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను ఆ పార్టీ అభ్యర్థుల తరఫున పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్యకు అందజేసినట్లు…

నేడు జనసేన గాజుగ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Apr 16,2024 | 10:08

అమరావతి : ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకి సింబల్‌ విషయంలో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనేది ఉత్కంఠగా మారింది.. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును రద్దు చేయాలని…

ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

Apr 12,2024 | 16:06

ప్రజాశక్తి-అమరావతి : ఎపి హైకోర్టులో చంద్రబాబు పిటిషన్‌ వేశారు. ఆయనతో పాటు లోకేష్‌, అచ్చెన్నాయుడు, నారాయణ కూడా పిటిషన్‌న్లు వేశారు. తమపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు…

కొత్త జిల్లాల ఏర్పాటు చట్టబద్ధమే

Apr 6,2024 | 00:40

జిల్లా కేంద్రాల విషయంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు తీర్పు ప్రజాశక్తి-అమరావతి : జిల్లాల ఏర్పాటు ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన మూడు వేర్వేరు ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు…

విశాఖ ఉక్కు చరిత్ర తెలుసా?

Apr 3,2024 | 23:45

– ప్రైవేటీకరణకు ఏ చట్టం అనుమతిస్తోంది? – కేంద్రానికి ప్రశ్నలు సంధించిన హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి :’ఏ చట్టం కింద విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించారు?…

నిధుల దుర్వినియోగం అభియోగాలపై పిల్‌

Apr 3,2024 | 22:02

ప్రజాశక్తి-అమరావతి:ఎపి మెడ్‌టెక్‌ జోన్‌ ఏర్పాటులో అక్రమాలు, జాతీయ హెల్త్‌ మిషన్‌ నిధుల దుర్వినియోగం అభియోగాలపై తదుపరి చర్యలను నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. సీనియర్‌…

ఈసీ చర్యలను సమర్దించిన హైకోర్టు

Apr 3,2024 | 16:36

ప్రజాశక్తి-అమరావతి : వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. పెన్షన్ల…

41-ఎ నోటీసు ఇచ్చినా ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారించొచ్చు : హైకోర్టు

Mar 29,2024 | 22:44

ప్రజాశక్తి-అమరావతి :నిందితులు తమ ఎదుట హాజరుకావాలని పోలీసులు సిఆర్‌పిసి సెక్షన్‌ 41ాఎ కింద నోటీసు జారీ చేశాక నిందితులు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు విచారణార్హత ఉందని హైకోర్టు…