రామేశ్వరం కేఫ్ రీ ఓపెన్..
బెంగళూరు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ రీ ఓపెన్ అయ్యింది. పేలుడు జరిగిన తర్వాత 8 రోజులకు కేఫ్ తెరుచుంది. ఈ కేసుని ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత..…
బెంగళూరు : బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ రీ ఓపెన్ అయ్యింది. పేలుడు జరిగిన తర్వాత 8 రోజులకు కేఫ్ తెరుచుంది. ఈ కేసుని ఎన్ఐఏకు అప్పగించిన తర్వాత..…
చెన్నై : బెంగళూరు కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం తమిళనాడు, కర్ణాటక సహా దేశంలోని అనేక ఇతర ప్రాంతాల్లో ఉదయం నుంచి…
బెంగళూరు : రామేశ్వరం కేఫ్లో పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ)కి అప్పగించినట్లు బెంగళూరు పోలీసులు సోమవారం వెల్లడించారు. ఈ కేసులో అనుమానితుడు 9…
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాలోని ప్రభుత్వ పీయూ కళాశాలలో విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో విద్యార్థినితో పాటు…
బెంగళూరు : బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ పేలుడుకి పాల్పడిన అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.…
హైదరాబాద్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని..…
స్పైస్ జెట్ విమానంలో ప్రయాణికుడికి చేదు అనుభవం బెంగళూరు : బెంగళూరు వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. టాయిలెట్ డోర్ లాక్…
పనాజి : గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని ‘మైండ్ఫుల్ ఎఐ’ సంస్థ సీఈవో దారుణంగా చంపి.. సూట్కేసులో కుక్కి పోలీసులకు చిక్కిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.…
పనాజీ : బెంగళూరులోని ఓ స్టార్టప్ కంపెనీ సీఈవో తన నాలుగేళ్ల కుమారుడిని దారుణంగా హత్య చేసింది. గోవా టూర్కి తీసుకెళ్లిన తన కుమారుడిని చంపి.. మృతదేహాన్ని…