జిడిపిలో వ్యవసాయం ఎక్కడుంది?
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బ్యాంకు రుణాలు చెల్లించలేని పది మంది రైతులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. ”తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు మాకు నోటీసు ఇచ్చాయి.…
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బ్యాంకు రుణాలు చెల్లించలేని పది మంది రైతులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. ”తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు మాకు నోటీసు ఇచ్చాయి.…
కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాన్యుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టకాలంలో పేద ప్రజలకు ఎంతో కొంత అండగా ఉంటున్న…
తోపుడు బండిపై భార్య మృతదేహాన్ని తరలించిన భర్త లక్నో : గుండెపోటుతో ప్రభుత్వాస్పత్రిలో మరణించిన తన భార్య మతదేహాన్ని తోపుడు బండిపై మోసుకెళ్తూ కనిపించాడు ఓ భర్త.…
27, 28న మహాధర్నా బుక్లెట్ ఆవిష్కరణలో మాజీ మంత్రి వడ్డే ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను…
సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికుల గురించి ఆశావహ సమాచారం అందుతోంది. మంగళవారం వారి వీడియో ఫుటేజిని విడుదల చేసిన అధికారులు…
ఉమ్మడి ఉంధ్రప్రదేశ్ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించటానికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (విభజన చట్టం) రూపొందించారు. ఈ బిల్లు ఉభయసభ ఆమోదం పొంది 2014 మార్చి 31న…
గుజరాత్ తర్వాత బిజెపి ఎక్కువ కాలం పాలించిన రాష్ట్రం మధ్యప్రదేశ్. 2002 నుండి ఇప్పటివరకు మధ్యలో ఏడాదిన్నర కాలం మినహా మిగిలిన కాలమంతా బిజెపి పాలనలోనే ఈ…
లక్నో : బిజెపి పాలనలోని ఉత్తర్ ప్రదేశ్లో మహిళలపై దారుణాలు కొనసాగుతూనే ఉన్నాయి. బిజ్నోర్లో ఒక మహిళపై ఐదుగురు దొంగలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డగా, అయోధ్యలో ప్రేమకు…
బెంగాల్లో యువకులు, ప్రజల నుంచి భారీ స్పందన కోల్కతా, బరహంపూర్ : యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ఐ)…