books

  • Home
  • విద్య కాషాయీకరణపైనే కన్ను!

books

విద్య కాషాయీకరణపైనే కన్ను!

Apr 22,2024 | 04:04

మోడీ హయాంలో తగ్గుతున్నప్రభుత్వ పాఠశాలలు  ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీలకు దూరమవుతున్న చదువులు  నిలిచిన స్కాలర్‌షిప్‌లు న్యూఢిల్లీ : కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు విద్య కాషాయీకరణను…

సందర్భం ఏదైనా పుస్తకానికి పట్టాభిషేకం!

Apr 19,2024 | 08:40

పుస్తకాలు మాట్లాడవు కానీ, మహాబోధ చేస్తాయి. మనిషి ఎదగటానికి దోహదపడతాయి. అమ్మలా, నాన్నలా, గురువులా, స్నేహితుడిలా నిరంతరం చెంతనే ఉంటూ జ్ఞానాన్నిస్తాయి. కథలు చెబుతాయి. జీవితాన్ని విడమర్చి…

పురోగతికి పుస్తకాలే ప్రేరణ

Apr 12,2024 | 14:54

చిన్నప్పుడు మీకు ఇష్టమైన కథ ఏది అని అడిగితే టక్కున ఏ రాజు కథో, చేపల కథో, పులి-మేక కథో, పేదరాసి పెద్దమ్మ, మూడు కుండలు, కాకి-పాము,…

‘నాగలి కూడా ఆయుధమే’ వైవిధ్యమైన కవిత్వశిల్పం

Mar 17,2024 | 21:45

 ప్రముఖ సాహితీవేత్త కోయి కోటేశ్వరరావు ప్రజాశక్తి – కర్నూలు కల్చరల్‌ : కొమ్మవరపు విల్సన్‌ రావు రాసిన వైవిధ్యమైన కవిత్వ శిల్పం ‘నాగలి కూడా ఆయుధమే’ అని…

కళలపై నిర్బంధం

Mar 7,2024 | 09:05

 ప్రశ్నించే వారిపై అణచివేత : గేయానంద్‌   ప్రబీర్‌ పుర్కాయస్త రచించిన ‘గుడ్‌ ఫైట్‌’ పుస్తకావిష్కరణ ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వాలను ప్రశ్నించే పత్రికలను, విలేకరులను…

లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేయండి

Feb 21,2024 | 16:01

మార్క్కిస్టు పత్రిక సంపాదకులు ఎస్‌.వెంకటరావు పిలుపు ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రష్యా విప్లవ సారధి వి.ఐ లెనిన్‌ జీవితాన్ని అధ్యయనం చేస్తే ప్రస్తుత భారతదేశ దోపిడీ వ్యవస్థపై…

టిడిపి, జనసేన కలిస్తే జగన్‌ కుర్చీ ఖాళీ 

Feb 16,2024 | 08:28

‘విధ్వంసం’ పుస్తకావిష్కరణలో చంద్రబాబు  జగన్‌ పాలనంతా విధ్వంసమే : పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి-జనసేన కలిస్తే జగన్‌ కుర్చీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత…

నేడు ‘మహాస్వాప్నికుడు’ పుస్తకావిష్కరణ

Feb 11,2024 | 11:56

ప్రజాశక్తి-అమరావతి : టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీనియర్‌ జర్నలిస్ట్‌ పూల విక్రమ్‌ రచించిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకాన్ని విజయవాడలో నేటి సాయంత్రం నాలుగు గంటలకు…

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ

Jan 18,2024 | 12:07

ప్రజాశక్తి-గుంటూరు : శాసనమండలిలో 16 సంవత్సరాల పాటు ఎమ్మెల్సీగా విఠపు బాలసుబ్రమణ్యం చేసిన ప్రసంగాలను సంకలనంగా చేసి, ఈ నెల 21న గుంటూరులో పుస్తకావిష్కరణ చేయనున్నట్లు ఎమ్మెల్సీ…