CPM AP

  • Home
  • నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

CPM AP

నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు

Dec 8,2023 | 13:24

గుంటూరు : తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం…

రాజ్యాంగ పరిరక్షణే అంబేద్కర్ కు ఇచ్చే నివాళి : సిపియం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 6,2023 | 11:46

ప్రజాశక్తి-విజయవాడ : రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…

తుపాను సహాయక చర్యలు చేపట్టాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ

Dec 4,2023 | 21:09

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వరి కోతల సమయంలో తుపాను ముంచుకురావడంతో కోస్తా జిల్లాల ప్రజానీకం, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అన్ని…

లక్ష్మీపురంలో డయేరియా విజృంభణ

Nov 27,2023 | 20:19

100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్‌కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

Nov 23,2023 | 11:26

ప్రజాశక్తి-విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు యంఏ.బేబి, బి.వి.రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

నష్టపోయిన బోట్ల యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలి : వి.శ్రీనివాసరావు

Nov 22,2023 | 21:13

విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…

కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 22,2023 | 12:16

మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :  కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌…

ఎర్రజెండాకేసే ప్రతి ఓటూ ఓ తూటా

Nov 20,2023 | 11:12

బయట పోట్లాడుతాం – సభలో నిలదీస్తాం ప్రజల గోస పట్టని పార్టీలకెందుకు ఓటెయ్యాలి రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కుతున్న బిజెపిని కెసిఆర్‌ ప్రశ్నించగలరా? అమీన్‌పూర్‌ బహిరంగ సభలో బివి…

కదం తొక్కిన ఎర్రదండు

Nov 17,2023 | 15:20

విజయవాడలో ఎర్రదండు కదం తొక్కింది. అసమానతలు లేని అభివృద్ధి కోసం నినదించింది.పేదల పట్ల, వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసించింది. సిపిఎం పిలుపుమేరకు రాష్ట్ర…