నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు
గుంటూరు : తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం…
గుంటూరు : తుఫాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు డిమాండ్ చేశారు. శుక్రవారం…
ప్రజాశక్తి-విజయవాడ : రాజ్యాంగం పరిరక్షణ కొరకు కులాలకు, మతాలకతీతంగా అందరం పూనుకొని ప్రతిజ్ఞ తీసుకోవడమే అంబేద్కర్కు ఇచ్చే నిజమైన నివాళని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వరి కోతల సమయంలో తుపాను ముంచుకురావడంతో కోస్తా జిల్లాల ప్రజానీకం, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోందని, తక్షణం రాష్ట్ర ప్రభుత్వం అన్ని…
100 మందికిపైగా అస్వస్థత తాగునీరు కలుషితమే కారణమంటున్న గ్రామస్తులు ప్రజాశక్తి – కర్నూలు : హాస్పిటల్కర్నూలు జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి నుంచి డయేరియా…
ప్రజాశక్తి-విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం పోలిట్బ్యూరో సభ్యులు యంఏ.బేబి, బి.వి.రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
విశాఖ : గత మూడు రోజుల క్రితం ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన యజమానులకు పూర్తిస్థాయి నష్టపరిహారం చెల్లించాలని, బోట్లపై ఆధారపడి జీవిస్తున్న కలాసీలకు,…
మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : కెసిఆర్ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్…
బయట పోట్లాడుతాం – సభలో నిలదీస్తాం ప్రజల గోస పట్టని పార్టీలకెందుకు ఓటెయ్యాలి రాజ్యాంగాన్ని పాతాళానికి తొక్కుతున్న బిజెపిని కెసిఆర్ ప్రశ్నించగలరా? అమీన్పూర్ బహిరంగ సభలో బివి…
విజయవాడలో ఎర్రదండు కదం తొక్కింది. అసమానతలు లేని అభివృద్ధి కోసం నినదించింది.పేదల పట్ల, వెనుకబడిన ప్రాంతాల పట్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసించింది. సిపిఎం పిలుపుమేరకు రాష్ట్ర…