CPM AP

  • Home
  • CPM: 5 సంతకాల ఒరవడిలో ప్రజల ఆశలు నెరవేర్చాలి – ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం

CPM AP

CPM: 5 సంతకాల ఒరవడిలో ప్రజల ఆశలు నెరవేర్చాలి – ప్రభుత్వాన్ని కోరిన సిపిఎం

Jun 16,2024 | 23:56

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిని ప్రజలు ఎన్నో ఆశలతో భారీ మెజారిటీతో గెలిపించారని, సంకీర్ణ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా మంచిపాలన అందించాలని…

CPM: సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రెస్ మీట్(లైవ్)

Jun 16,2024 | 13:10

ప్రజాశక్తి-విజయవాడ :  భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం…

గత పాలనకు భిన్నంగా కొనసాగించాలి 

Jun 7,2024 | 16:45

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు ప్రజాశక్తి-చిత్తూరు : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం గత పాలనకు భిన్నంగా వ్యవహరిస్తూ, ప్రజా…

అసైన్డ్‌ భూముల అన్యాక్రాంతంపై విచారణ జరపాలి : సిపిఎం

Jun 7,2024 | 09:24

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ జిల్లా ఆనందపురం, భీమిలి, విజయనగరం జిల్లా భోగాపురం సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అన్యాక్రాంతమైన వేలాది ఎకరాల అసైన్డ్‌ భూములపై…

Live: రఫా నగరంపై ఇజ్రాయెల్‌ మారణకాండకు ‘నిరసన’ సదస్సు

Jun 3,2024 | 11:27

ప్రజాశక్తి-విజయవాడ : పాలస్తీనా రఫా నగరంపై ఇజ్రాయెల్‌ మారణకాండకు నిరసనగా విజయవాడ బాలోత్సవ భవన్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.  

రాబోయే కొత్త ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలి

Jun 2,2024 | 23:37

లేకపోతే ప్రజలు క్షమించరు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు జిఓ 596ను మొదట వ్యతిరేకించింది సిపిఎం మాత్రమే డయేరియాపై ప్రత్యేక అధికారిని నియమించాలి ప్రజాశక్తి – అమరావతి…

పదివేల కోట్ల విద్యుత్ భారాన్ని తిరస్కరించాలి

May 31,2024 | 17:07

సర్దుబాటు చార్జీల భారం మోపే ప్రతిపాదనలపై సిపిఎం నేత సిహెచ్ బాబురావు ప్రజాశక్తి-విజయవాడ : పదివేల కోట్ల రూపాయల విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం మోపే ప్రతిపాదనలను…

వాంతులు, విరోచనాలతో మరొకరు మృతి

May 31,2024 | 16:00

ప్రజాశక్తి-విజయవాడ : వాంతులు, విరోచనాలతో విజయవాడలో మరొకరు మృతి చెందారు. పాయికాపురం 64వ డివిజన్ రాధానగర్ లో చౌదరి కనకమ్మ(60 సం.రాలు) వాంతులు, విరోచనాలతో గురువారం రాత్రి…

‘అతిసార మృతుల’ పట్ల ‘వారి వైఖరి’ దురదృష్టకరం

May 30,2024 | 17:19

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ మొగల్‌రాజుపురంలో అతిసార వలన మరణించిన కుటుంబాల పట్ల ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పోరేషన్‌ల వైఖరి దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు,…