CPM AP

  • Home
  • చట్టాల్లో మార్పులతో..భూ హక్కు కోల్పోయే ప్రమాదం

CPM AP

చట్టాల్లో మార్పులతో..భూ హక్కు కోల్పోయే ప్రమాదం

Feb 29,2024 | 11:02

భూమి సాధించేవరకూ పోరాడాలి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు లోకనాధం ప్రజాశక్తి-మెంటాడ (విజయనగరం జిల్లా) : ఇటీవల కాలంలో కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్‌…

‘అదానీ’ ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలి

Feb 21,2024 | 16:59

సిపిఎం డిమాండ్  ప్రజాశక్తి-విజయవాడ : అదానీ సంస్థల ద్వారా సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బహిరంగ విచారణ జరపాలని విద్యుత్ నియంత్రణ మండలికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ…

అన్ని పార్టీల మేనిఫెస్టోలో మహిళా సంక్షేమం, రక్షణ

Feb 21,2024 | 15:48

కోరిన మహిళా సంఘాలు ప్రజాశక్తి-విజయవాడ : రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రతీ పార్టీ మేనిఫెస్టోలో మహిళా సంక్షేమానికి, రక్షణకు సంబంధించిన అంశాలు చేర్చాలని కోరుతూ మహిళా సంఘాల…

సిపియం – సిపిఐ రాష్ట్ర సదస్సు.. లైవ్‌

Feb 20,2024 | 14:18

ప్రజాశక్తి- అమరావతి : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని, ఆ పార్టీతో జతకడుతున్న టిడిపి – జనసేన కూటమిని, నిరంకుశ వైసిపిని వ్యతిరేకిస్తూ సిపియం – సిపిఐ…

ఏజెన్సీ నిరుద్యోగులకు న్యాయం చేయాలి

Feb 19,2024 | 22:05

ముఖ్యమంత్రి జగన్ కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు లేఖ ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర…

ఫోటోగ్రాఫర్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం : సిపిఎం రాష్ట్ర కమిటీ

Feb 19,2024 | 13:33

ప్రజాశక్తి-విజయవాడ : అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దుర్మార్గమైన దాడిని సిపిఎం రాష్ట్ర…

పాత పెన్షన్‌పై సిఎం హామీ అమలు చేయాలి

Feb 18,2024 | 19:12

సిపిఎస్‌ ఉద్యోగుల నిర్బంధం సరికాదు సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పాత పెన్షన్‌ విధానం పునరుద్దరిస్తాననే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని…

‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ సదస్సు(లైవ్)

Feb 18,2024 | 12:52

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిపిఎం శ్రీకాకుళం కమిటీ  ఆధ్వర్యంలో ‘శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి’ అంశంపై సదస్సు యుటిఎఫ్ కార్యాలయంలోని ఎస్.వి.ఎస్ భవన్ లో నిర్వహించారు. సిపిఎం శ్రీకాకుళం జిల్లా…

సచివాలయ వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలి-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

Feb 17,2024 | 20:55

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరించాలని, రాజకీయ ప్రయోజనాలకు వారిని పావులుగా ఉపయోగించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం…