CPM AP

  • Home
  • బిజెపి, మోడీది నల్లడబ్బు రాజకీయం

CPM AP

బిజెపి, మోడీది నల్లడబ్బు రాజకీయం

Mar 11,2024 | 21:28

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…

CPM: సుప్రీం ఆదేశాలపై సిపిఎం హర్షం 

Mar 11,2024 | 15:01

ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్‌బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం…

Electoral Bonds: రాష్ట్ర వ్యాప్తంగా SBIల వద్ద సిపిఎం ఆందోళన

Mar 11,2024 | 15:03

వివరాలు వెంటనే తెలపాలని డిమాండ్ ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల బాండ్లు వివరాలు తెలియజేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకుల వద్ద సిపిఎం ఆందోళన చేయాలని…

బిజెపితో పొత్తు హేయం

Mar 11,2024 | 07:56

  రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో దోస్తీనా? నెల్లూరు నగరం నుంచి సిపిఎం పోటీ : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :రాష్ట్రానికి తీవ్ర ద్రోహం…

అభ్యర్థులు అభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల్లోకి రావాలి

Mar 10,2024 | 12:24

 సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్  ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత…

బిజెపితో పొత్తు రాష్ట్రానికి వినాశకరం – సిపిఎం రాష్ట్ర కమిటీ

Mar 9,2024 | 22:03

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :బిజెపితో టిడిపి పొత్తు రాష్ట్రానికి వినాశకరమని సిపిఎం రాష్ట్రకమిటీ పేర్కొంది. టిడిపి జనసేనలతో కలిసి బిజెపి రాష్ట్రానికి మరణశాసనం రాసిందని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి…

ఆదివాసీల హక్కులు హరిస్తున్న ప్రభుత్వాలనుఉరితీసినా తప్పులేదు

Mar 9,2024 | 21:57

-ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలి? ఆదివాసీ జనరక్షణ దీక్షలో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టి, గోదావరిలో నిట్టనిలువునా ముంచేస్తూ,…

మత్య్సకారుల ఆందోళనకు సిపిఎం మద్దతు

Mar 9,2024 | 20:15

ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) :ఫార్మా కంపెనీల నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లను తొలగించాలని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు చేపట్టిన…

టిడిపి, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదు

Mar 9,2024 | 17:10

ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు.   మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన…