బిజెపి, మోడీది నల్లడబ్బు రాజకీయం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్బిఐ కార్యాలయాల వద్ద ఆందోళనలు ప్రజాశక్తి – యంత్రాంగం : ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా…
ప్రజాశక్తి-విజయవాడ : సుప్రీం కోర్టు రేపటిలోగా ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాలని, అదనపు సమయం కేటాయించలేమని ఎస్బిఐకి ఆదేశాలు ఇవ్వడం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ హర్షం…
వివరాలు వెంటనే తెలపాలని డిమాండ్ ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల బాండ్లు వివరాలు తెలియజేయాలని కోరుతూ దేశ వ్యాప్తంగా భారతీయ స్టేట్ బ్యాంకుల వద్ద సిపిఎం ఆందోళన చేయాలని…
రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో దోస్తీనా? నెల్లూరు నగరం నుంచి సిపిఎం పోటీ : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :రాష్ట్రానికి తీవ్ర ద్రోహం…
సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ప్రజాశక్తి-రాయదుర్గం : త్వరలో జరగనున్న లోకసభ మరియు అసెంబ్లీ ఎన్నికలలో పోటీలో ఎన్నికల బడిలో ఉండు అభ్యర్థులు జిల్లా మరియు ప్రాంత…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :బిజెపితో టిడిపి పొత్తు రాష్ట్రానికి వినాశకరమని సిపిఎం రాష్ట్రకమిటీ పేర్కొంది. టిడిపి జనసేనలతో కలిసి బిజెపి రాష్ట్రానికి మరణశాసనం రాసిందని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి…
-ఆ పార్టీలకు ఓటెందుకు వేయాలి? ఆదివాసీ జనరక్షణ దీక్షలో వి.శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ఆదివాసీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండికొట్టి, గోదావరిలో నిట్టనిలువునా ముంచేస్తూ,…
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) :ఫార్మా కంపెనీల నుంచి కలుషిత జలాలు సముద్రంలోకి పోయేందుకు వేసిన పైపులైన్లను తొలగించాలని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు చేపట్టిన…
ప్రజాశక్తి-విజయవాడ : తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో రాష్ట్రానికి ఒరిగేదేమి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన…