సీఎం పర్యటన… సీపీఎం, వివిధ సంఘాల నేతలు అరెస్టు
ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల…
ప్రజాశక్తి-భీమవరం : పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి నుంచే సీపీఎం, వివిధ కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల…
ప్రజాశక్తి – ఒంగోలు బ్యూరో : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేశారని, ఇరిగేషన్ నిధులను నీళ్లపాలు చేశారని..రెండు వారాలకు పైగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలను…
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా విజయవాడలో దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. అంగన్వాడీలపై లాఠీచార్జి చేయటాన్ని ఖండించింది. ఈ…
ప్రజాశక్తి-రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సుభద్రంపేటలో వృద్ధురాలుపై చేయి చేసుకున్న జడ్పిటిసి రాంబాబుపై కేసు బుక్ చేసి తక్షణం చర్య తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర…
ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…
మూడు రాజధానుల పేరుతో రాష్ట్రం అదోగతి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని సిపిఎం రాష్ట్ర కమిటి డిమాండ్ చేసింది. రాజధాని అమరావతి పరిరక్షణ…
ప్రజాశక్తి-అరకువేలీ : అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం అల్లూరి జిల్లా ప్లీనం సందర్బంగా సందర్భంగా…
ప్రజాశక్తి-విజయవాడ : ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టంను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిఎం జగన్ కు లేఖ రాశారు. అక్టోబర్ 31 నుండి…
ఎంవైటి, ఎఆర్ఆర్ రెండు ఒకేసారి చర్చించొద్దు ఎపిఈఆర్సి చైర్మన్కు సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన ఆదాయ వార్షిక నివేదిక(ఏఆర్ఆర్), బహుళ…