రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు
ఎన్నికల ప్రసంగం చేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్పై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా, రాజధానిపై మౌనముద్ర పోలవరం నిర్వాసితుల ప్రస్తావన లేదు…
ఎన్నికల ప్రసంగం చేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్పై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా, రాజధానిపై మౌనముద్ర పోలవరం నిర్వాసితుల ప్రస్తావన లేదు…
భూ యాజమాన్య హక్కుల చట్టంపై సిపిఎం తీర్మానం ప్రజాశక్తి-విజయవాడ : కార్పొరేట్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు సహాయపడే, ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని(ల్యాండ్ టైటిలింగ్…
ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులపై మోపుతున్న భారాలను, ఫిట్నెస్ సర్టిఫికేట్ల ప్రక్రియ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ…
ప్రజాశక్తి-విజయవాడ : అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవీపల్లి గ్రామం వద్ద ఎర్ర చందనం స్మగ్లర్లు టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్ గణేశ్ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని,…
ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్ రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి…
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ…
ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్ ఎస్.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…
ఏలూరులో జిల్లా నాయకుల హౌస్ అరెస్టులకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు దెందులూరులో వైఎస్సార్సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో…
ఎపి కాంగ్రెస్ నేతలతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్కు బిజెపి ద్రోహం చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర…