CPM AP

  • Home
  • రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు

CPM AP

రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేశారు

Feb 7,2024 | 22:28

ఎన్నికల ప్రసంగం చేసిన రాష్ట్ర ఆర్థికమంత్రి ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌పై సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రత్యేక హోదా, రాజధానిపై మౌనముద్ర పోలవరం నిర్వాసితుల ప్రస్తావన లేదు…

కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల కోసమే…

Feb 7,2024 | 17:56

భూ యాజమాన్య హక్కుల చట్టంపై సిపిఎం తీర్మానం  ప్రజాశక్తి-విజయవాడ : కార్పొరేట్‌, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు సహాయపడే, ప్రజల భూములు లాక్కొనే భూ హక్కుల చట్టాన్ని(ల్యాండ్‌ టైటిలింగ్‌…

వాహనాల ఫిట్‌నెస్‌ ప్రక్రియ ప్రయివేటీకరణనువాహనదారులపై భారాలను వ్యతిరేకించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు

Feb 7,2024 | 10:41

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులపై మోపుతున్న భారాలను, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్ల ప్రక్రియ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ప్రజానీకానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ…

తీవ్రంగా ఖండిస్తున్నాం : కానిస్టేబుల్‌ గణేశ్‌ హత్యపై సిపిఎం

Feb 7,2024 | 10:36

ప్రజాశక్తి-విజయవాడ : అన్నమయ్య జిల్లా కంభంవారి పల్లె మండలం ఎంవీపల్లి గ్రామం వద్ద ఎర్ర చందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్‌ కానిస్టేబుల్‌ గణేశ్‌ను కారుతో ఢీకొట్టి చంపడం దారుణమని,…

ఉద్యోగుల, కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో ప్రకటన చేయండి

Feb 6,2024 | 07:48

ముఖ్యమంత్రికి సిపిఎం డిమాండ్‌ రాష్ట్ర కమిటీ తీర్మానం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : నూటికి 97 శాతం హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న వైసిపి…

వరికపూడిశెల జలాశయానికి నిధులు కేటాయించాలి

Feb 4,2024 | 11:01

సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి‌ రాఘవులు ప్రజాశక్తి-విజయవాడ : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో వరికపూడిశెల జలాశయానికి నవంబర్ లో శంకుస్థాపన చేసినప్పటికీ…

తహసిల్దార్‌ హత్యను ఖండించిన సిపిఎం

Feb 4,2024 | 10:38

ప్రజాశక్తి-విజయనగరం : విజయనగరం జిల్లా బొండపల్లి తహసిల్దార్‌ ఎస్‌.రమణయ్య దారుణ హత్యను సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి…

వైఎస్సార్‌సిపి సభలు పెట్టుకుంటే సిపిఎంపై ఆంక్షలా?

Feb 3,2024 | 17:33

ఏలూరులో జిల్లా నాయకుల హౌస్‌ అరెస్టులకు సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు దెందులూరులో వైఎస్సార్‌సిపి ‘‘సిద్దం’’ సభకు ముఖ్యమంత్రి హాజరవుతున్న సందర్భంగా ఏలూరులో…

ఎపికి బిజెపి ద్రోహం

Feb 3,2024 | 10:44

 ఎపి కాంగ్రెస్‌ నేతలతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి ద్రోహం చేసిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విభజన హామీలను కేంద్ర…