CPM AP

  • Home
  • కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

CPM AP

కృష్ణపట్నం కంటైనర్‌ టెర్మినల్‌ను యధావిధిగా కొనసాగించాలి

Feb 16,2024 | 20:24

ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో వున్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని సిపిఎం రాష్ట్రకమిటి…

ఎన్నికల బాండ్లపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

Feb 16,2024 | 08:23

సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల బాండ్లను రాజ్యాంగ విరుద్దంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని సిపిఎం రాష్ట్ర కమిటి పేర్కొంది.…

నీటి కాలుష్యం నియంత్రణలో సర్కారు వైఫల్యం

Feb 15,2024 | 21:30

  -మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, డయేరియా బాధితులకు రూ.25 వేలు చొప్పున పరిహారం ఇవ్వండి : వి శ్రీనివాసరావు -గుంటూరులోని డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటన…

1 లోక్‌సభ, 9 అసెంబ్లీ స్థానాల్లో సిపిఎం పోటీ

Feb 15,2024 | 07:44

తొలి విడతలో ఖరారు చేసిన రాష్ట్ర కమిటీ బిజెపిని, ఆ పార్టీ పల్లకిమోసే టిడిపి-జనసేన, వైసిసిలను ఓడించాలి వామపక్ష, లౌకికశక్తులను గెలిపించాలి రైల్వే జోన్‌పై బిజెపి, వైసిపివి…

ఢిల్లీలో రైతులపై పోలీసుల దాడికి సిపిఎం ఖండన

Feb 14,2024 | 18:14

ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌ – పారిశ్రామిక సమ్మెకు మద్దతు ప్రజాశక్తి-విజయవాడ : రెండేళ్ల క్రితం మోడీ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు అమలు చేయాలని 200 రైతు…

పోటీ చేసే స్థానాలపై సిపిఎం కీలక ప్రకటన

Feb 14,2024 | 16:22

ప్రజాశక్తి-విశాఖ : మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) కీలక ప్రకటన చేసింది. ఇటీవల జరిగిన సిపిఎం రాష్ట్ర…

కోల్డ్‌స్టోరేజి అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి : సిపిఎం

Feb 11,2024 | 21:58

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో శుభమ్‌ మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజిలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ జరిపి బాధిత రైతులను ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ…

బిజెపితో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తారా..?(లైవ్)

Feb 9,2024 | 21:50

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధ పడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా…

ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు.. ఖండించిన సిపిఎం వి.శ్రీనివాసరావు

Feb 9,2024 | 08:12

నాయకులను పిలిచి చర్చించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-విజయవాడ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ జిల్లాల్లో నోటీసులిచ్చి…