East Godavari

  • Home
  • సచివాలయం, వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, కేంద్రాలు ప్రారంభోత్సవం…

East Godavari

సచివాలయం, వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, కేంద్రాలు ప్రారంభోత్సవం…

Nov 23,2023 | 15:13

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్‌ : కాతేరు గ్రామపంచాయతీ సచివాలయం-3, సచివాలయం-4, సచివాలయ-5లో గురువారం నూతనంగా నిర్మితమైన సచివాలయం, వైయస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి…

చాగల్లు సచివాలయం పరిధిలో హోంమంత్రి తానేటి వనిత పర్యటన

Nov 23,2023 | 14:36

ప్రజాశక్తి-చాగల్లు(తూర్పుగోదావరి) : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా హోం మంత్రి డాక్టర్‌ తానేటి వనిత చాగల్లు సచివాలయం- 4 పరిధిలో పర్యటించారు. ఈ పర్యటనలో…

మానవత్వం చాటుకున్న రూరల్ కోఆర్డినేటర్ చందన

Nov 22,2023 | 16:29

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్(తూగో): ధవలేశ్వరంలోని స్థానిక గొల్లపేట నందు నివాసం ఉంటున్న పిట్ల. రాజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పక్షవాతం రావడంతో ఆటో నడపలేక కుటుంబ పోషణ…

సమస్యల పరిష్కారానికి అంగన్వాడీల ధర్నా

Nov 18,2023 | 16:21

ప్రజాశక్తి-పెరవలి : స్థానిక పెరవలి ఐసిడిసి ప్రాజెక్టు కార్యాలయం వద్ద శనివారం ప్రాజెక్టు పరిధిలో ఉన్న మూడు మండలాలు పెరవలి ఉండ్రాజరం నిడదవోలు నిడదవోలు మున్సిపాలిటీ కు…

మహేంద్ర మృతిని రాజకీయం చేయడం తగదు : హోం మంత్రి తానేటి వనిత

Nov 18,2023 | 13:15

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌ : కొవ్వూరు రూరల్‌ మండలం దొమ్మేరులో జరిగిన పరిణామాలపై తనకు ఎలాంటి సంబంధం లేకున్నా కొంతమంది బొంతా మహేంద్ర మరణాన్ని స్వార్థ…