East Godavari

  • Home
  • తనిఖీలు ముమ్మరం చెయ్యాలి : జె.సి తేజ్ భరత్

East Godavari

తనిఖీలు ముమ్మరం చెయ్యాలి : జె.సి తేజ్ భరత్

Apr 2,2024 | 14:37

ప్రజాశక్తి-కడియం : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు…

నూతన ఓటు నమోదుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం : తహశీల్దార్‌ డి.సుధా

Apr 2,2024 | 11:39

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా ) : ఓటు హక్కు పొందేందుకు ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని 14వ తేదీ లోపు…

ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే అభ్యర్ధి వేణు

Apr 1,2024 | 15:32

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.   ప్రచారంలో…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్లగ్ మార్చ్

Apr 1,2024 | 12:15

ప్రజాశక్తి-చాగల్లు : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ  బలగాలతో కలిసి సోమవారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్ సీఐ పీ శ్రీనివాసరావు…

ముత్యాల పోసి కుమార్ కు చిరు సత్కారం

Mar 30,2024 | 16:23

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ఈరోజు ఉదయం సీతానగరం మండలం కాటవరం గ్రామంలో వైయస్సార్సీపి కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం…

గడప గడప కార్యక్రమంనకు సంఘీభావం

Mar 30,2024 | 16:06

అరుణ కుమారి ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : విజయవాడలో నేడు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ప్రారంభిస్తున్న గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంనకు ప్రారంభిస్తున్న…

అనపర్తిలో ఉద్రిక్తత..

Mar 28,2024 | 14:50

 టీడీపీ కరపత్రాలను, ఫ్లెక్సీలను, తగలబెట్టిన కార్యకర్తలు ప్రజాశక్తి-అనపర్తి : మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్‌ నిరాకరించడంతో అనపర్తిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.…

ముత్యాల పోసి కుమార్ కు డాక్టరేట్ ప్రధానం

Mar 28,2024 | 12:59

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ముత్యాల పోసి కుమార్ కు గురువారం నాడు డాక్టరేట్ ను ప్రధానం చేశారు. ఇటీవల హైదరాబాద్ లైన్స్ భవనంలో హోప్ తి యా లాజికల్…

బేరింగ్‌ పాడవ్వడం వల్లే వైబ్రేషన్స్‌

Mar 25,2024 | 21:46

 సాంకేతిక నిపుణుల సూచనలతో మార్పు చేస్తాం : ప్రద్యుమ్న ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని గోదావరి నదిపై నిర్మించిన గామన్‌ బ్రిడ్జి…