East Godavari

  • Home
  • ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు, చేరికలు 

East Godavari

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రారంభోత్సవాలు, చేరికలు 

Mar 4,2024 | 16:49

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: మండలం లోని వడ్లూరులో 26.80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డా.వై.యస్.ఆర్.విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం, 18 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన…

చాగల్లులో 98.58 శాతం పల్స్ పోలియో

Mar 3,2024 | 18:07

ప్రజాశక్తి-చాగల్లు(తూర్పు-గోదావరి) : ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమం మండలం లో విజయవంతమైనదని వైద్యాధికారులు తెలిపారు.  0-5 సంవత్సరాల పిల్లలు 9770 మంది లక్ష్యం కాగా 9670…

వివాహిత అనుమానాస్పద మృతి

Mar 2,2024 | 15:15

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పుగోదావరి) : నల్లజర్ల మండలం జగన్నాధపురం గ్రామంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల…

కొత్తపల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జక్కంపూడి

Mar 2,2024 | 14:25

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ నర్సరీ రైతు కొత్తపల్లి రామకృష్ణ కుటుంబాన్ని శనివారం రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పరామర్శించారు.రామకృష్ణ కుటుంబ సభ్యులకు…

పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించండి

Mar 1,2024 | 13:03

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని వైసీపీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రమైన గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయము నందు ఈ సందర్భంగా…

టిడిపి నిడదవోలు అభ్యర్థిగా శేషారావును ప్రకటించాలి

Feb 27,2024 | 14:32

లేదంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తాం! ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : రానున్న సార్వత్రిక ఎన్నికలలో నిడదవోలు నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే…

ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలు

Feb 27,2024 | 14:25

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పుగోదావరి): లయన్స్‌ క్లబ్‌ మైత్రి తణుకు ఆధ్వర్యంలో కేసావరం పంచాయతీ సర్పంచ్‌ నార్ని రామకృష్ణ తండ్రి నానాజీ జ్ఞాపకార్థం మంగళవారం సూర్యారావు పాలెంలోఉచిత…

ప్రజాశక్తి వార్తకు స్పందించిన కలెక్టర్‌

Feb 27,2024 | 12:28

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజాశక్తి వార్తకు కలెక్టర్‌ స్పందించారు. ప్రజాశక్తి పేపర్‌ లో ఈనెల 20వ తేదీన వచ్చిన వార్తతో మండల రైతు సంఘం జిల్లా…

వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన

Feb 25,2024 | 15:10

ప్రజాశక్తి- గోకవరం(తూర్పు-గోదావరి) : మండల కేంద్రమైన గోకవరం ఊరకాలువ గట్టుపై 1వ సచివాలయం పరిధిలో27లక్షలరూపాయలతో 40వేల లీటర్ల సామర్థ్యం గల జలజీవన్ మిషన్ నిధులుతో మంచినీటి వాటర్…