East Godavari

  • Home
  • చాగల్లులో  12వ  రోజుకి చేరిన అంగన్వాడీ దీక్షలు

East Godavari

చాగల్లులో  12వ  రోజుకి చేరిన అంగన్వాడీ దీక్షలు

Dec 23,2023 | 14:48

ప్రజాశక్తి- చాగల్లు (తూర్పుగోదావరి) : అపరిష్కృతంగా ఉన్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన సమ్మె శనివారం …

చెవిలో పువ్వులతో అంగన్వాడీల నిరసన

Dec 22,2023 | 16:05

ప్రజాశక్తి – ఉండ్రాజవరం : అధికారులు అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంతో కేంద్రాల నిర్వహణకు అద్దెకిచ్చిన ఇంటి యజమానులు ఖాళీ చేసేయమని హెచ్చరికలు చేస్తున్నారని పలువురు అంగన్వాడి…

వరి నాట్లుతో జగన్‌ చిత్ర పటం

Dec 21,2023 | 17:01

వినూత్నంగా సీఎం జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 51వ పుట్టినరోజు వేడుకలను వైసిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం…

అంగన్వాడీల సమ్మెకు సర్పంచుల మద్దతు

Dec 19,2023 | 15:20

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ…

పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

Dec 19,2023 | 14:41

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : ఉండ్రాజవరం ఎంవిఎన్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, 2023-24 సంవత్సరం పదో తరగతి విద్యార్థులు 200 మందికి, ఇంటర్‌ విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్‌…

గోదావరి జిల్లాల లెక్క తేలిందా ?

Dec 19,2023 | 11:13

తాడేపల్లికి క్యూ కట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 2024 ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును వైసిపి ముమ్మరం చేసింది. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో…

భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం

Dec 18,2023 | 15:12

ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని…

పశువుల దాణా పంపిణీ

Dec 17,2023 | 15:37

ప్రజాశక్తి-పెరవలి (తూర్పుగోదావరి జిల్లా): మిచ్చాంగ్ తుఫాన్ ప్రభావంతో పంటలు పశుగ్రాసం దెబ్బతిని పశు గ్రాసం దొరకక ఇబ్బంది పడుతున్న పాడి రైతులకు ముక్కామల ఖండవల్లి గ్రామాలలో పశు…

నియోజకవర్గ పరిశీలకులుగా’ బూరుగుపల్లి’

Dec 16,2023 | 12:58

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా): విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో 20వ తేదీన జరుగు యువగళం ముగింపు సభ విశాఖ దక్షిణ నియోజకవర్గం ముగింపు సభకు పరిశీలకులుగా వెళ్లిన నిడదవోలు…