East Godavari

  • Home
  • మహిళా సాధికారత కోసం మరో ముందడుగు

East Godavari

మహిళా సాధికారత కోసం మరో ముందడుగు

Mar 13,2024 | 13:28

ఎమ్మెల్యే చినరాజప్ప ప్రజాశక్తి-సామర్లకోట : మహిళా సాధికారత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక…

అబాకాస్ మ్యాథమెటిక్స్ పోటీల్లో 3వ ర్యాంకు

Mar 11,2024 | 15:20

రాష్ట్రస్థాయిలో సాధించిన తైలం విజయ రాజ్ కుమార్. ప్రజాశక్తి-గోకవరం : ఇటీవల విజయవాడ కానూరులో రాష్ట్రస్థాయి అబాకాష్ కాంపిటీషన్ మ్యాథమెటిక్స్ పోటీల్లో గోకవరం మండలంలోని ఎస్ఎంఆర్, విద్య…

ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీసుల ఫ్లాగ్ మార్చ్

Mar 10,2024 | 16:39

ప్రజాశక్తి-కడియం (తూర్పు-గోదావరి) : శాంతి భద్రతలకు విగాథం కలగకుండా, ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసికడియం పోలీసుల కవాతు నిర్వహించారు.…

దిష్టిబొమ్మ దహనం విష సంస్కృతికి చిహ్నం..

Mar 10,2024 | 14:48

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దిష్టి బొమ్మ దహనం విష సంస్కృతి కి చిహ్నమని కడియం టిడిపి నేతలు పేర్కొన్నారు.…

4వ విడత వైఎస్సార్ చేయూత పంపిణీ

Mar 9,2024 | 15:58

ప్రజాశక్తి-కడియం : కడియం మండలానికి సంబందించి 4వ విడతగా వైఎస్ఆర్ చేయూత పథకం కింద  4154 మంది లబ్ధిదారులకు రూ. 7,78,87,500 రూపాయలు జమ చేయగా, ఇప్పటి…

అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం : మంత్రి వేణు

Mar 9,2024 | 14:39

ప్రజాశక్తి-కడియం : అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని జిల్లా ఇన్చార్జి మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ  పేర్కొన్నారు. మండలంలోని వేమగిరి గట్టు, జక్కంపూడి నగర్ ప్రాంతాల్లో…

వందేళ్లు నిండిన నరేంద్ర స్వామి రథం

Mar 8,2024 | 16:05

ప్రజాశక్తి-పెరవలి : మండలం తీపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజ నరేంద్ర స్వామి వారి దేవస్థానమునకు దాత భోగవల్లి వెంకన్న పూర్తి టేకుతో చేయించిన రథం…

కపిల మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం

Mar 7,2024 | 12:33

ప్రజాశక్తి-పెరవలి మండల (తూర్పుగోదావరి జిల్లా) : మల్లేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కపిల మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం నందు గురువారం నిర్వహించు స్వామివారి కల్యాణ మహోత్సవం…