East Godavari

  • Home
  • NAFCUB సొసైటీ ఎన్నికల్లో ఓటేసిన జెసి తేజ్ భరత్

East Godavari

NAFCUB సొసైటీ ఎన్నికల్లో ఓటేసిన జెసి తేజ్ భరత్

Feb 12,2024 | 16:46

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : పట్టణ సహకార బ్యాంకుల – నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (NAFCUB) యొక్క అపెక్స్ బాడీ…

స్థానికుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

Feb 12,2024 | 12:44

ప్రజాశక్తి-నల్లజర్ల : నల్లజర్ల మండలం పోతవరం గ్రామం శివారు స్థానిక చికెన్ సెంటర్ వద్ద సోమవారం నల్లజర్ల టు కొయ్యలగూడెం రోడ్డు నిర్మాణం పనుల్లో భాగంగా చిప్స్…

జన సైనికుని కుటుంబానికి పరామర్శ 

Feb 10,2024 | 15:12

ప్రజాశక్తి – ఉండ్రాజవరం: జనసేన పార్టీ జనసైనికుని కుటుంబానికి శనివారం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జి బివిఎస్ఎన్ ప్రసాద్ పరామర్శించి, సానుభూతి తెలిపారు. మండలంలోని చివటం గ్రామానికి…

గ్లోబల్ సిటిజన్లుగా మారాలి

Feb 10,2024 | 14:27

ప్రజాశక్తి – ఉండ్రాజవరం : గ్రామీణ, పేద విద్యార్థులను భవిష్యత్ గ్లోబల్ సిటిజన్లుగా మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు అనేక సౌకర్యాలు…

ధవలేశ్వరం గ్రామంలో మంత్రి వేణు పర్యటన

Feb 10,2024 | 12:29

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : ధవలేశ్వరం గ్రామంలో రూరల్ కోఆర్డినేటర్ మంత్రి వేణు ధవళేశ్వరం లక్ష్మీ జనార్ధన స్వామి కాలనీలో జరుగుతున్న శానిటేషన్ పనులను గమనించడం జరిగింది. అదేవిధంగా…

పోలింగ్ బూత్ లను పరిశీలించిన తాసిల్దార్ హేమ

Feb 9,2024 | 13:25

ప్రజాశక్తి-గోకవరం : గోకవరం మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న పోలింగ్ బూతులను శుక్రవారం నూతనంగా బదిలీపై వచ్చిన తహశీల్దార్ బి హేమ కుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా…

సర్పంచుల గృహనిర్బంధం సర్కారీ పిరికిపంద చర్య

Feb 6,2024 | 17:12

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు-గోదావరి) :సర్పంచుల సమస్యలను పరిష్కరించకపోవడంతో పాటు, వారికి సమాధానం చెప్పలేక గృహ నిర్బంధం విధించడం సర్కారీ పిరికిపంద చర్యని రాష్ట్ర సర్పంచ్ ల…

14వార్డు డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Feb 5,2024 | 11:51

ప్రజాశక్తి-గోకవరం : మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో 14వ వార్డు మెంబర్ పోసిన శబరి లింగేశ్వరీ ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రైనేజీ నిర్మాణా పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.…

ఎంపీడీవోగా బుజ్జి

Feb 5,2024 | 11:49

ప్రజాశక్తి-చాగల్లు : చాగల్లు మండల ఎంపీడీవోగా ఎన్ బుజ్జి సోమవారం పదవి  బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ఆత్రేయపురం మండలం ఎంపీడీవో బాధ్యత…