East Godavari

  • Home
  • సారాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

East Godavari

సారాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

May 23,2024 | 14:43

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : అక్రమంగా నాటు సారా రవాణా చేస్తున్న వ్యక్తిని మాధవరాయుడు పాలెం గ్రామ శివారు చైతన్యనగర్‌ రైల్వే గేట్‌ వద్ద కడియం పోలీసులు అదుపులోకి…

ప్రతి రౌండ్లో 14 టేబుల్స్ లలో ఓట్లు లెక్కింపు

May 23,2024 | 12:49

– జిల్లా ఎన్నికల అధికారి డా కె.మాధవీలత ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 08- రాజమండ్రి పార్లమెంటు నియోజక వర్గ పరిధిలో అసెంబ్లి…

మే24 నుంచి జూన్‌ 01వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు

May 22,2024 | 15:30

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : మే 24 నుంచి జూన్‌ 01వ తేదీ వరకు ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయని డి.ఆర్‌.ఓ,జీ. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక…

దివ్యాంగులు, వద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

May 22,2024 | 15:24

ప్రజాశక్తి-గోపాలపురం: దివ్యాంగులకు, వృద్ధులకు ఎవరూ లేని అభాగ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని కానిస్టేబుల్‌ రాపాక బాల…

మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి

May 21,2024 | 21:00

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ :ప్రముఖ రాజకీయవేత్త, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు (71) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో…

నర్సరీ రైతులకు పెట్రోల్‌, డీజీల్‌ కష్టం..

May 21,2024 | 15:01

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజీల్‌ సీసాల్లో…

6వ రోజు వక్తృత్వ పోటీలు

May 20,2024 | 15:18

ప్రజాశక్తి-కడియం : తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న శాఖా గ్రంధాలయం – కడియం నందు సోమవారం వేసవి విజ్ఞాన శిభిరంలో భాగంగా,…

కల్వర్టుల పనులు వెంటనే ప్రారంభించాలి

May 18,2024 | 14:53

ప్రజాశక్తి-కడియం (మండపేట)  : మండపేట నుండి ద్వారపూడి వెళ్లే రోడ్డు నిర్మాణంలో భాగమైన పంట కాలువలు పై ఉన్న కలవర్టు ల పనులు వెంటనే చేపట్టాలని డా…

4వ రోజు వేసవి విజ్ఞాన శిబిరం 

May 18,2024 | 14:35

ప్రజాశక్తి-కడియం : వేసవి విజ్ఞాన శిబిరం శిక్షణా తరగతులుశనివారం 4వ రోజు చేరాయి. శాఖా గ్రంధాలయా ధికారిణి నిర్మల ఆధ్యర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ‘హెల్త్…