East Godavari

  • Home
  • మంత్రి వేణు సారూ… కాస్త మీరైనా… పట్టించుకోండయ్యా..

East Godavari

మంత్రి వేణు సారూ… కాస్త మీరైనా… పట్టించుకోండయ్యా..

Feb 1,2024 | 15:56

ప్రజాశక్తి-కడియం(తూర్పు-గోదావరి) : ప్రమాదకర గుంత, పైగా ప్రధాన రహదారి రోజులు, నెలలు, సంవత్సరాలు గతించి పోతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ధవళేశ్వరం నుండి సామర్లకోట వెళ్ళు ప్రధాన…

స్వయం ఉపాధి వైపు యువత అడుగులు వేయాలి : గోరంట్ల

Feb 1,2024 | 14:57

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : నేటి యువత స్వశక్తి-స్వయం ఉపాధితో ముందుకు సాగాలని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. కడియం బస్టాండ్‌ సెంటర్లో దుప్పలపూడి రామకృష్ణ నేతృత్వంలో…

పల్ల వెంకన్న నర్సరీని సందర్శించిన సుధా నారాయణమూర్తి

Jan 31,2024 | 15:42

ప్రజాశక్తి-కడియం : కడియం లో ఒక గ్రీన్ వరల్డ్ ఆవిష్కృతమైందని అందుకు స్థానిక నర్సరీ రైతుల కృషి ఎంతో ప్రశంసనీయమని ఇన్ఫోసిస్ అధినేత, ప్రముఖ సంఘ సంస్కర్త…

పంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలు అమ్మాలి

Jan 30,2024 | 14:33

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : గ్రామపంచాయతీ నిర్ణయించిన ధరలకే చేపలను ఆమ్మాలని గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం గోకవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేపల దుకాణా…

హామీల ఉల్లంఘనల్లో జగన్‌ నేర్పరి

Jan 30,2024 | 08:05

99 శాతం అమలు చేశామనడం బూటకం సొంత చెల్లితోపాటు ప్రజలనూ మోసగించారు మూడు నెలల్లో ఎప్పుడైనా పింఛను తీసుకొనే వెసులుబాటు సామాజిక న్యాయానికి వైసిపి తూట్లు-రా… కదలిరా…

నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 | 21:56

 పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…

శ్రీ సత్యదేవా నర్సరీని సందర్శించిన ప్రొపెసర్ నాగేశ్వర్ రెడ్డి

Jan 28,2024 | 15:52

ప్రజాశక్తి-కడియం(తూర్పుగోదావరి) : ప్రకృతిలో మొక్కలకు అధిక ప్రాధాన్యత ఉందని, ప్రతిరోగికి మొక్క ప్రధమ వైద్యుడు అని అటువంటి మొక్కలను పెంచుతూ ప్రకృతికి దోహదపడుతున్న కడియం నర్సరీ రైతులు…

డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

Jan 28,2024 | 14:41

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం మురళి నగర్ లో డ్రైనేజీ నిర్మాణానికి సీనియర్ వైసిపి నాయకులు సుంకర వీరబాబు ఆధ్వర్యంలోవైసీపీ నాయకులు దాసరి చినబాబు,…