దత్తుడి మృతి సీపీఐకు తీరని లోటు
ప్రజాశక్తి-పెరవలి : మండలం(తూర్పుగోదావరి జిల్లా) తీపర్రు, గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు భోగవల్లి నరశింహమూర్తి(దత్తుడు)కమ్యూనిస్టు ఆశయసాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి ఎనలేని…
ప్రజాశక్తి-పెరవలి : మండలం(తూర్పుగోదావరి జిల్లా) తీపర్రు, గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు భోగవల్లి నరశింహమూర్తి(దత్తుడు)కమ్యూనిస్టు ఆశయసాధనే లక్ష్యంగా అణగారిన వర్గాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి ఎనలేని…
జ్యోతుల లక్ష్మీదేవి ప్రజాశక్తి-గోకవరం : మండలంలోని మల్లవరం గ్రామంలో టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతులనెహ్రు కోడలు లక్ష్మీదేవి, మనవడు అనీష్ నెహ్రూ మల్లవరంలో…
ప్రజాశక్తి-చాగల్లు : ఆకలితో ఉన్న నిరుపేదలకు, ఆపదలో ఉన్న నిర్భాగ్యులకు ఆదుకోవడమే మల్లిపూడి చారిటబుల్ ట్రస్ట్ యెక్క లక్ష్యం అని ట్రస్ట్ ప్రతినిధి మల్లిపూడి ధనరాజు అన్నారు.…
ప్రజాశక్తి-కడియం : భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి 23 ఏళ్ల వయసులోనే ఉరిశిక్షకు గురైన అమరవీరుడు భగత్ సింగ్ అని, భగత్ సింగ్ సేవా సంస్థ అధ్యక్షుడు…
ప్రజాశక్తి-బిక్కవోలు : రంగాపురం గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరిగి…
ప్రజాశక్తి-గోకవరం : సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు,మండల పోల్ మేనేజ్మెంట్ యూనిట్ కన్వీనర్ నున్నం రాంబాబు తన అనుచరులుతో సుమారు 50 మంది జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ…
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం: ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించని 45 మంది వాలంటీర్లను అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో…
ప్రజాశక్తి-చాగల్లు : ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి గురువారం పోలీసు కవత్తు నిర్వహించారు. కొవ్వూరు రూరల్ సీఐ పీ శ్రీనివాసరావు…
ప్రజాశక్తి-కడియం : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్, చిరు సేవాసమితి అధ్యక్షులు గెడ్డం శివను రాజమహేంద్రవరం…