farmers

  • Home
  • రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

farmers

రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

May 20,2024 | 14:10

ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్‌లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…

రుస్తుంబాదలో ఉద్రిక్తత – అన్నదాతలు అరెస్టు

May 17,2024 | 11:25

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : పంట పండే భూమిని కాపాడుకునే రైతన్నల ప్రయత్నం ఓవైపు… పంట భూములను కూడా నాశనం చేసే ఓఎన్‌జిసి ఆలోచనకు పోలీసుల…

రైతులకు వచ్చేవారం ఎకరాకు రూ.10 వేలు పంపిణీ

May 4,2024 | 11:55

హైదరాబాద్‌ : రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే…

రాష్ట్రంలో తగ్గిన సాగు విస్తీర్ణం

May 1,2024 | 00:05

 టిడిపి, వైసిపి వైఫల్యంతో అన్నదాత కుదేలు  దశాబ్దకాలంలో తగ్గిన విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు  వ్యయ సాయంగా మారటంతో భూములను వదిలేస్తున్న రైతులు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : అన్నపూర్ణగా…

పాటియాలలో ఉధృతంగా రైతన్నల పోరాటం

Apr 21,2024 | 08:26

నాలుగు రోజులుగా పట్టాలపై బైఠాయింపు  54 రైళ్ల రద్దు న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్‌లో రైతన్నల పోరాటం మళ్లీ ఉధృతమవుతోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన గ్యారంటీ…

రైతన్నలకు రైతన్నలే సాయంగా.. అన్నదాతల గొప్పమనసు..!

Apr 16,2024 | 13:17

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే…

అండుగంటిన భూగర్భ జలాలు – అప్పులు నష్టాల్లో అన్నదాతలు..!

Apr 1,2024 | 09:49

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో గత సంవత్సరం నుండి వర్షాలు లేకపోవడంతోపాటు హెచ్‌ ఎల్‌ సి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో మండల వ్యాప్తంగా భూగర్భ…

పంజాబ్‌లో పట్టాలెక్కిన అన్నదాతలు

Mar 11,2024 | 07:57

– 62 ప్రాంతాల్లో రైలు రోకో – హర్యానాలో రైతుల నిర్బంధం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులందరికీ…

గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులను అడ్డుకున్న రైతులు – ధర్నా

Mar 5,2024 | 12:29

ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట- పంగిడిగూడెం వద్ద జరుగుతున్న గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులను…