రోడ్డుపై షెడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
ప్రజాశక్తి-బంగారుపాళ్యం (చిత్తూరు) : షెడ్డు నిర్మించుకోవడానికిగాను వ్యవసాయ మార్కెట్లోని రోడ్డు మార్గంలో ఉన్న చెట్లను తొలగిస్తుండగా… రైతులు అడ్డుకున్నారు. ఈ ఘటన సోమవారం బంగారుపాళ్యం మండల కేంద్రంలోని…
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : పంట పండే భూమిని కాపాడుకునే రైతన్నల ప్రయత్నం ఓవైపు… పంట భూములను కూడా నాశనం చేసే ఓఎన్జిసి ఆలోచనకు పోలీసుల…
హైదరాబాద్ : రైతులకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు పంట పరిహారం పంపిణీకి అడుగు ముందుకు వేసింది. పరిహారం పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించడంతో వచ్చే…
టిడిపి, వైసిపి వైఫల్యంతో అన్నదాత కుదేలు దశాబ్దకాలంలో తగ్గిన విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు వ్యయ సాయంగా మారటంతో భూములను వదిలేస్తున్న రైతులు ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : అన్నపూర్ణగా…
నాలుగు రోజులుగా పట్టాలపై బైఠాయింపు 54 రైళ్ల రద్దు న్యూఢిల్లీ/పాటియాలా : పంజాబ్లో రైతన్నల పోరాటం మళ్లీ ఉధృతమవుతోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పి)కు చట్టపరమైన గ్యారంటీ…
ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : రైతన్నలకు రైతన్నలే సాయంగా-అన్నదాతలు గొప్ప మనస్సును చాటుకున్నారు. మండలంలో నీరు లేక బోర్లలో నీరు అడుగంటిపోయి రైతన్నలంతా సాగు చేయలేక అవస్థలు పడుతుంటే…
ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో గత సంవత్సరం నుండి వర్షాలు లేకపోవడంతోపాటు హెచ్ ఎల్ సి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో మండల వ్యాప్తంగా భూగర్భ…
– 62 ప్రాంతాల్లో రైలు రోకో – హర్యానాలో రైతుల నిర్బంధం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని, రైతులందరికీ…
ఏలూరు : జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట- పంగిడిగూడెం వద్ద జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను రైతులు అడ్డుకున్నారు. మంగళవారం ఉదయం గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను…