Food Poisoning

  • Home
  • Bihar: పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ – 24మందికి అస్వస్థత

Food Poisoning

Bihar: పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ – 24మందికి అస్వస్థత

Apr 20,2024 | 18:39

భోజ్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) : పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి దాదాపు 24మంది అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక గ్రామస్థులు…

Food poisoning: 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Apr 6,2024 | 11:37

బెంగళూరు : బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ జరిగింది. దీంతో 47 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.…

జనగామలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం – ఐదుగరు విద్యార్థినిలకు అస్వస్థత

Mar 22,2024 | 08:41

జనగామ : జనగామ జిల్లాలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. గురువారం జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు…

ఆహారం కలుషితం..36 మంది విద్యార్థులకు అస్వస్థత

Feb 19,2024 | 20:25

ప్రజాశక్తి – జీలుగుమిల్లి (ఏలూరు) : కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి…

గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

Feb 12,2024 | 21:04

52 మందికి అస్వస్థత ఎనిమిది మందిని ఏరియా ఆస్పత్రికి తరలింపు ప్రజాశక్తి – రామచంద్రపురం (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా):డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం…