Gold

  • Home
  • శంషాబాద్‌ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం

Gold

శంషాబాద్‌ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం

May 3,2024 | 18:43

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల…

దొంగ నోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ స్వాధీనం

May 2,2024 | 23:19

ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) :  రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్‌ కాయిన్స్‌ను విశాఖలోని భీమిలి క్రాస్‌రోడ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్‌ కరెన్సీ…

ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణం

Apr 28,2024 | 11:28

షాంఘై : చైనాలోని షాంఘై నగరం వేదికగా జరుగుతోన్న ఆర్చరీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌కు మరో స్వర్ణం పతకం లభించింది. ఆదివారం జరిగిన మెన్స్‌ రికర్వ్‌ విభాగం…

Archery World Cup: భారత్‌ ఒక్కరోజే మూడు స్వర్ణాలు

Apr 27,2024 | 14:53

ఆర్చరీ వరల్డ్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత్‌ మహిళల, పురుషుల జట్టు, కౌంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీంలో భారత్‌ పతకాలు సాధించింది. కౌంపౌండ్‌ మిక్స్‌ డ్‌ టీంలో సురేఖ-…

చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Apr 23,2024 | 11:55

ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…

ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ. 8.73 కోట్ల విలువైన బంగారం-వెండి ఆభరణాలు సీజ్‌

Apr 20,2024 | 14:00

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు సీజ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌…

బంగారం కొనలేరు..!

Apr 17,2024 | 03:30

రూ.74వేలు దాటిన పసిడి న్యూఢిల్లీ : వరుసగా అమాంతం పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల…

ఎన్నికల వేళ బంగారం, నగదు స్వాధీనం

Apr 13,2024 | 23:10

ప్రజాశక్తి- యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా పెద్దమొత్తంలో…

కర్ణాటకలో నగదు ప్రవాహం

Apr 9,2024 | 00:03

ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం  106 కిలోల నగలు కూడా.. న్యూఢిలీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది.…