శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల…
ప్రజాశక్తి – ఆనందపురం (విశాఖపట్నం) : రూ.50 లక్షల దొంగనోట్లు, గోల్డ్ కాయిన్స్ను విశాఖలోని భీమిలి క్రాస్రోడ్ చెక్పోస్టు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఫేక్ కరెన్సీ…
షాంఘై : చైనాలోని షాంఘై నగరం వేదికగా జరుగుతోన్న ఆర్చరీ ప్రపంచకప్ పోటీల్లో భారత్కు మరో స్వర్ణం పతకం లభించింది. ఆదివారం జరిగిన మెన్స్ రికర్వ్ విభాగం…
ఆర్చరీ వరల్డ్ స్టేజ్-1 టోర్నీలో భారత్ మహిళల, పురుషుల జట్టు, కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో భారత్ పతకాలు సాధించింది. కౌంపౌండ్ మిక్స్ డ్ టీంలో సురేఖ-…
ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…
రూ.74వేలు దాటిన పసిడి న్యూఢిల్లీ : వరుసగా అమాంతం పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మంగళవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల…
ప్రజాశక్తి- యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్పోస్టుల వద్ద పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సరైన పత్రాలు లేకుండా పెద్దమొత్తంలో…
ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం 106 కిలోల నగలు కూడా.. న్యూఢిలీ : లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది.…