hydrabad

  • Home
  • యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

hydrabad

యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

Apr 25,2024 | 13:08

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే…

బిజెపికి సికింద్రాబాద్‌ టికెట్‌ను తాకట్టు పెట్టిన బిఆర్‌ఎస్‌ : సీఎం రేవంత్‌

Apr 24,2024 | 13:22

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ టికెట్‌ను బిజెపికి.. బిఆర్‌ఎస్‌ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన…

ఎపి టెన్త్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి

Apr 23,2024 | 00:20

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ సోమవారం…

హత్య చేసి.. ఆపై భయంతో.. సెల్‌ టవర్‌ ఎక్కి యువకుని ఆత్మహత్య

Apr 21,2024 | 23:38

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : పట్టణంలో జులాయిగా తిరుగుతున్న ఓ యువకుడు 13 ఏళ్ల బాలుడితో దొంగిలించిన వస్తువులు పంచుకునే విషయంలో మనస్పర్థలు వచ్చాయి. ఈ…

తెలుగు రాష్ట్రాల్లో స్టోర్లను రెట్టింపు చేస్తాం

Apr 16,2024 | 21:15

ది స్లీప్‌ కో-ఫౌండర్‌ ప్రియాంక సలోట్‌ వెల్లడి హైదరాబాద్‌లో 75వ అవుట్‌లెట్‌ ప్రారంభం హైదరాబాద్‌ : పరుపుల స్టార్టప్‌ కంపెనీ, కంఫర్ట్‌ టెక్‌ బ్రాండ్‌ ది స్లీప్‌…

తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టిఎంసిలు

Apr 13,2024 | 07:53

– నాగార్జున సాగర్‌ నుంచి నీటి కేటాయింపులు – కెఆర్‌ఎంబి త్రిసభ్య కమిటీ నిర్ణయం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తాగునీటి అవసరాల కోసం నాగార్జున…

నాణేలు చరిత్రను బహిర్గతం చేస్తాయి

Apr 12,2024 | 00:09

 అంబేద్కర్‌ వర్సిటీ విసి సీతారామారావు ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రపంచ చరిత్ర లోహంతో ముడిపడి ఉందని డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బిఆర్‌ఎఒయు)…

మెట్రో ప్రయాణికులకు షాక్.. రాయితీ ఎత్తివేత

Apr 7,2024 | 12:07

హైదరాబాద్ : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే…

మాదాపూర్‌ పీఎస్‌పై ఏసీబీ దాడులు.. పట్టుబడ్డ ఎస్సై

Apr 6,2024 | 15:46

హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించించారు. ఈ దాడుల్లో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై…