ఓట్ల పండగకు పయనం
హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు… టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది. ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న…
హైదరాబాద్ నుండి సొంతూళ్లకు… ఓటు వేసేందుకు ఆంధ్రా వైపు… టోల్ గేట్ల వద్ద వాహనాల రద్ది. ప్రజాశక్తి కంచికచర్ల (ఎన్టిఆర్) – ఈ నెల 13 న…
హైదరాబాద్: నగర శివారు బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. ఆరుగురిని అరెస్టు చేశారు. భవన నిర్మాణదారుడు అరవింద్రెడ్డి, సైట్…
ప్రజాశక్తి-అడ్డాకుల: మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ…
హైదరాబాద్ : తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఈ…
రిజర్వేషన్లు మొత్తంగా తొలగించే యత్నం తెలంగాణ సభల్లో రాహుల్గాంధీ ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : దేశంలో బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పిస్తున్న రాజ్యాంగాన్ని మార్చేందుకు…
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో పోలీసులు భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ కారులో 34 కిలోల…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే…
హైదరాబాద్: సికింద్రాబాద్ టికెట్ను బిజెపికి.. బిఆర్ఎస్ తాకట్టు పెట్టిందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నామినేషన్ దాఖలు సందర్భంగా ఏర్పాటు చేసిన…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. ఈ మేరకు శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ సీమ సోమవారం…