వలస బతుకుల విషాదం! Jun 18,2024 | 05:55 కుటుంబ పోషణ కోసం, పిల్లల చదువుల కోసం ఇళ్లు వాకిళ్లు వదిలి, భార్యాబిడ్డలను విడిచి మన దేశం నుంచి లక్షలాదిమంది సుదూరాలకు వలస వెళతారు. ప్రమాదకరమని తెలిసినా…
Amarnath Yatra ప్రారంభం – కట్టుదిట్టమైన భద్రతా చర్యలు Jun 29,2024 | 12:43 శ్రీనగర్ : అమర్నాథ్ యాత్ర శనివారం ప్రారంభమైంది. శ్రీనగర్లోని హిమాలయాల్లో ఉన్న ఆలయ దర్శనం కోసం బాల్టాల్, నునావన్ క్యాంపుల మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. ఈసారి…
Delhi : నేడు, రేపు ఢిల్లీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు : ఐఎండి Jun 29,2024 | 12:40 న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని నిన్న మొన్నటి వరకు ఎండలు వణికించాయి. ఇప్పుడు కుండపోత వర్షాలు కురిసి తడిసిముద్ద చేస్తున్నాయి. ఢిల్లీ అంతటా ఈరోజు, రేపు…
Mahanandi క్షేత్ర పరిసర ప్రాంతాల్లో మళ్లీ చిరుత కలకలం..! Jun 29,2024 | 12:31 కర్నూలు : ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. చిరుతపులి మహానంది క్షేత్రంలోని పరిసర ప్రాంతంలోనే తిరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.…
Women’s Test క్రికెట్లో టీమ్ఇండియా 603/6 రికార్డు స్కోరు.. Jun 29,2024 | 12:28 షెఫాలీ డబుల్ సెంచరీ స్మృతి మంధనా(149) మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో…
చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే నాయకర్ Jun 29,2024 | 12:24 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): మండలంలోని లక్ష్మణేశ్వరం గ్రామంలోని కుళాయి చెరువును శనివారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పరిశీలించారు. తాగునీటిని పరిశీలించి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి అవసరమైన చర్యలు…
NTR District ఐతవరంలో ఒకే చోట మూడు ప్రమాదాలు Jun 29,2024 | 13:15 ఇద్దరు మృతి ప్రజాశక్తి-నందిగామ : ఎన్టిఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే చోట మూడు యాక్సిడెంట్లు జరిగాయి. హైవే పక్కన…
AP: ముగ్గురు ఐఎఎస్లు బదిలీ.. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం Jun 29,2024 | 11:44 ప్రజాశక్తి-అమరావతి : ఎపిలో ముగ్గురు ఐఎఎస్లు బదిలీ చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని జీఏడీలో రిపోర్టు చేయాలని పేర్కొంది. పులివెందుల ఏరియా…
Ganja: 260 కేజీల గంజాయి స్వాధీనం Jun 29,2024 | 11:35 ప్రజాశక్తి-చోడవరం : అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలో శనివారం ఉదయం 260 కేజీల గంజాయి స్థానిక పోలీసులకి పట్టుబడింది. గంజాయితోపాటు రవాణాకు వినియోగిస్తున్న వాహనాన్ని పోలీసులు స్టేషన్కు…
Ladakh: ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు గల్లంతు Jun 29,2024 | 12:03 లడఖ్ : లడఖ్లోని ఎల్ఏసీ సమీపంలో వరదల్లో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు గల్లంతయ్యారు. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంక్తో నదిని క్రాస్ చేస్తుండగా నది ప్రవాహం…