ఐక్యరాజ్య సమితి వేదికపై కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ! Jun 26,2024 | 23:11 పాక్ తీరుపై మండిపడ్డ భారత్ ఐక్యరాజ్యసమితి : ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జిఎ) వేదికపై కాశ్మీర్ ప్రస్తావనలు తీసుకువచ్చినందుకు పాకిస్తాన్పై భారత్ మండిపడింది. పాక్ రాయబారి…
పేదల సంక్షేమమే టిడిపి లక్ష్యం Jul 1,2024 | 16:46 – ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రెడ్డి ప్రజాశక్తి-కలికిరి : పేద ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి…
4న దేశ వ్యాప్త విద్యాసంస్థల బంద్ పోస్టర్ విడుదల Jul 1,2024 | 16:35 ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్ ప్రజాశక్తి-కాకినాడ : జూలై 4న దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ జయప్రదం చేయాలని కోరుతూ కచేరి పేట సుందరయ్య భవన్…
తమ్మయ్యపేటలో రోడ్డు నిర్మాణం Jul 1,2024 | 16:31 ప్రజాశక్తి-వి.ఆర్.పురం: మండలంలోని పెద్దమట్టపల్లి పంచాయతీలు గల తమ్మాయిపేట గ్రామంలో 9 లక్షలతో సిసి రోడ్డు శాంక్షన్ అవటంతో పనులు ప్రారంభించారు. సిసి రోడ్డు పనులను సోమవారం రోజున…
RBI చలామణిలో రూ.7వేల కోట్లకు పైగా రూ.2,000 నోట్లు Jul 1,2024 | 16:28 న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఇప్పటికీ రూ.7,581 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బిఐ సోమవారం వెల్లడించింది. గతేడాది మే19న రూ.2,000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు…
పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు Jul 1,2024 | 16:13 ప్రజాశక్తి – ఆలమూరు : సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఒకేసారి వెయ్యి…
Mallikarjun Kharge : మోడీ విద్వేషాలు రెచ్చగొట్టారు : రాజ్యసభలో ఖర్గే ఫైర్ Jul 1,2024 | 16:10 న్యూఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా మోడీ విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టారని ప్రతిపక్ష…
లడ్డాక్ లో రేపల్లెకు చెందిన జవాన్ మృతి Jul 1,2024 | 15:56 ప్రజాశక్తి-బాపట్ల : జమ్మూ కాశ్మీర్ లోని లద్ధాక్ వద్ద యుద్ధ ట్యాంకులో వెళుతూ నదిని దాటే ప్రయత్నంలో మరణించిన ఐదుగురు సైనికుల్లో రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు…
సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు Jul 1,2024 | 15:53 రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు…
Kenya president : ఆ మృతులకు ప్రభుత్వాన్ని నిందించొద్దు Jul 1,2024 | 15:40 నైరోబి : ఆందోళనకారుల మృతికి ప్రభుత్వాన్ని నిందించవద్దని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో పిడివాదం చేశారు. సోమవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. మరణాలకు తాను కారణం…